గతంలో గేట్లకు తాళాలు వేలాడిన పరిశ్రమలు నేడు నిత్యం ఉత్పత్తులతో కళకళలాడుతున్నాయి. పవర్ హాలిడేలు, కరెంటు కోతలకు శాశ్వతంగా తెర పడటంతో తెలంగాణలో పారిశ్రామిక రంగానికి స్వర్ణయుగం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంల
ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోసం ప్రజలు నరకయాతన పడ్డారు. వారానికోతీరు షెడ్యూలు అమలు చేసేవాళ్లు. ఆ ప్రకారం కూడా కరెంట్ ఇవ్వకపోయేది. దీంతో జనరేటర్ల ఖర్చుతో పరిశ్రమల నిర్వాహకులు తీవ్రమైన నష్టాలను చవిచూసేవ�
సెలూన్లు, లాండ్రీ దుకాణాలు, దోబీఘాట్లకు ప్రభుత్వమిస్తున్న ఉచిత విద్యుత్తు కనెక్షన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కట్ చేయవద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ గురువార�
Hurricane Ian in Cuba:హరికేన్ ఇయాన్ క్యూబాలో బీభత్సం సృష్టిస్తోంది. హరికేన్ ధాటికి ఆ దీవులో పశ్చిమ ప్రాంతం తీవ్ర ప్రభావానికి లోనైంది. ఇక దేశమంతా అంధకారంలోకి వెళ్లినట్లు ప్రభుత్వం తెలిపింది. హరికేన్ ఇయాన్ �
రాష్ట్రవ్యాప్తంగా 1,800 స్తంభాల పునరుద్ధరణ విద్యుత్తు అధికారులతో మంత్రి జగదీశ్రెడ్డి హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రాష్ట్రంలో కరెంటు సరఫరాకు అంతరాయం ఉండబోదని వ�
టోక్యో: జపాన్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదు అవుతున్నాయి. వరుసగా నాలుగవ రోజు అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. టోక్యోలో దాదాపు 150 ఏళ్ల రికార్డు బ్రేక్ అయినట్�
లక్నో: విద్యుత్ లైన్మాన్కు పోలీసులు చలాన్ విధించారు. దీనిపై ఆగ్రహించిన అతడు ఏకంగా పోలీస్ స్టేషన్కు విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. ఉత్తర ప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. విద్యుత్ లైన్�
15 ఏండ్లు సీఎంగా చేసినా అక్కడ పరిస్థితి మారలేదా? విద్యుత్తు సరఫరాలో తెలంగాణే ఆదర్శం పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని కామారెడ్డి, జూన్ 4: గుజరాత్కు 15 ఏండ్లపాటు సీఎంగా పని చేసిన నరేంద్రమోదీ రెండోసారి దేశ ప్రధా�
మహబూబ్నగర్ : మహబూబ్ నగర్ పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్, పెద్ద చెరువులో నిర్మిస్తున్న ఐలాండ్కు విద్యుత్ సరఫరా కోసం వెంటనే ప్రణాళిక సిద్ధం చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీని�
పడావు భూములక్కడ.. పైరు సంబురం ఇక్కడ.. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కరెంటు కోసం అన్నదాతల గోస విద్యుత్తు లేక భూములు పడావు తెలంగాణలో భూములు కొంటున్న సరిహద్దు ప్రాంతాల అన్నదాతలు ఇక్కడి కరెంటుతో అక�
విద్యుత్తు రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ జాతీయ స్థాయిలో మరో రికార్డు సాధించింది. విశ్వసనీయత, లభ్యత, ధర.. ఈ మూడు అంశాల్లో దేశంలోనే ద్వితీయ స్థానానికి ఎగబాకింది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్�
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న విద్యుత్తు సంస్కరణలు రైతులకు ఉపయోగకరంగా ఉన్నాయని జపాన్కు చెందిన జైకా(జపనీస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్) సంస్థ ప్రతినిధి చిమోనేమోరి ప్రశంసించారు.
ముంబై : విద్యుత్ బిల్లులు చెల్లించని వినియోగదారులపై మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా ఆపేస్తామని ఆయన హె