మంచిర్యాల జిల్లా మందమర్రిలో హైటెన్షన్ విద్యుత్తు సరఫరాలో తలెత్తిన సాంకేతిక లోపంతో ఆదివారం రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఓఎస్డీ వైరు తెగిపోవడంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బెల్లంపల్లి వైప�
నిర్మల్ జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. నిర్మల్ జిల్లా నుంచి 4489 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరి�
స్వరాష్ట్రంలో విద్యుత్ కోతలతో కమ్ముకున్న కారు చీకట్లను దూరం చేసి వెలుగులతో నింపామని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యలను పూర్తిగా తొలగించి తెలంగాణ సమాజం గర్వం�
తాగు, సాగుకు 24 గంటలు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని సంగారెడ్డి కలెక్టర్ శరత్కుమార్ అన్నారు. సోమవారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ విజయోత్సవాన్ని ఘనంగా
వ్యవసాయానికి ఉచిత కరెంటు సరఫరా చేయడంతో రైతులు లక్షాధికారులయ్యారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన విద్యుత్ విజయోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజ�
తెలంగాణ ప్రభుత్వం నిరంతర విద్యుత్ సరఫరాను దిగ్విజయంగా అందిస్తున్నది. వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ సరఫరాలో ఏమాత్రం అంతరాయం కలగకుండా అధికారులు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నారు.
ఒక్కసారిగా పెరిగిన ఎండతీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచి చీకటి పడేదాకా భానుడు ప్రతాపం చూపుతుండడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ఇండ్లల్లో చల్లదనం కోసం ఏసీలు, ఫ్రీజ్లు, కూలర్ల�
ఎండాకాలంలో వానలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆగం అవుతున్నారు. గురువారం జిల్లాలో పలు చోట్ల వడగండ్ల వానకు వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. పండ్ల తోటలు, కూరగాయల పంట
మెదక్ జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం అర్దగంట పాటు ఈదురు గాలులతో పాటు ఉరుము లు, మెరుపులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పట్టణంలో డ్రైనేజీలు పొంగిపోర్లాయి
స్వరాష్ట్రం ఏర్పాటుతోనే కొల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నది. ఎనిమిదేండ్ల కాలంలో బీడు భూములకు ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టుతో సాగునీరు అందిస్తుండగా.. పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు పనులు శరవ
వృథాను అరికడుతూ ఎలాంటి నిరోధకత లేకుండా సజావుగా విద్యుత్తు సరఫరా చేయగలిగే కొత్త పదార్థాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్కు చెందిన ప్రొఫెసర్ రంగా దియాస్ న�
విద్యుత్ సరఫరా విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం సత్తుపల్లి పట్టణంలోని పలు వార్డుల్లో బీఎంఎఫ్టీ
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిరంత రం, ప్రామాణికమైన విద్యుత్ను అందిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చై ర్మన్ (టీఎస్ఈఆర్సీ) తన్నీరు శ్రీ రంగారావు అన్నారు.
లంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని వివాద గ్రామాలు అభివృద్ధి బాటపడుతున్నాయి. తెలంగాణ ఏర్పడక ముందు ఇటు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం, అటు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాలను పట్టించుకున్న పాపానపోలేదు. ఇప్పటికీ ఈ గ్రామ�