టోక్యో: జపాన్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదు అవుతున్నాయి. వరుసగా నాలుగవ రోజు అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. టోక్యోలో దాదాపు 150 ఏళ్ల రికార్డు బ్రేక్ అయినట్�
లక్నో: విద్యుత్ లైన్మాన్కు పోలీసులు చలాన్ విధించారు. దీనిపై ఆగ్రహించిన అతడు ఏకంగా పోలీస్ స్టేషన్కు విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. ఉత్తర ప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. విద్యుత్ లైన్�
15 ఏండ్లు సీఎంగా చేసినా అక్కడ పరిస్థితి మారలేదా? విద్యుత్తు సరఫరాలో తెలంగాణే ఆదర్శం పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని కామారెడ్డి, జూన్ 4: గుజరాత్కు 15 ఏండ్లపాటు సీఎంగా పని చేసిన నరేంద్రమోదీ రెండోసారి దేశ ప్రధా�
మహబూబ్నగర్ : మహబూబ్ నగర్ పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్, పెద్ద చెరువులో నిర్మిస్తున్న ఐలాండ్కు విద్యుత్ సరఫరా కోసం వెంటనే ప్రణాళిక సిద్ధం చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీని�
పడావు భూములక్కడ.. పైరు సంబురం ఇక్కడ.. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కరెంటు కోసం అన్నదాతల గోస విద్యుత్తు లేక భూములు పడావు తెలంగాణలో భూములు కొంటున్న సరిహద్దు ప్రాంతాల అన్నదాతలు ఇక్కడి కరెంటుతో అక�
విద్యుత్తు రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ జాతీయ స్థాయిలో మరో రికార్డు సాధించింది. విశ్వసనీయత, లభ్యత, ధర.. ఈ మూడు అంశాల్లో దేశంలోనే ద్వితీయ స్థానానికి ఎగబాకింది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్�
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న విద్యుత్తు సంస్కరణలు రైతులకు ఉపయోగకరంగా ఉన్నాయని జపాన్కు చెందిన జైకా(జపనీస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్) సంస్థ ప్రతినిధి చిమోనేమోరి ప్రశంసించారు.
ముంబై : విద్యుత్ బిల్లులు చెల్లించని వినియోగదారులపై మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా ఆపేస్తామని ఆయన హె
NTPC | ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్టీపీసీ షాక్ ఇచ్చింది. రాష్ట్రానికి సరఫరా చేస్తున్న 2 వేల మెగావాట్ల విద్యుత్ను నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) నిలిపివేసింది
Minister Jagadish Reddy | హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. దానికి అనుగుణంగా నగరం నలువైపులా విద్యుత్ వ్యవస్థ ను అభివృద్ధి చేస్తున్నాం.హైదరాబాద్ నగరంలో రాబోయే 30,40 సంవత్సరాల అవరాలను దృష్టిలో ఉంచుకొని వి
హైదరాబాద్ : జనగామలో ప్రభుత్వ కార్యాలయాలకు వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. రూ.9 లక్షల విద్యుత్ బిల్లులు బక�
బొగ్గు కొరతపై కేంద్ర ప్రభుత్వ అనుమానాస్పద వైఖరి ఒకవైపు సంక్షోభం లేదంటూనే వరుసగా సమీక్షలు మంత్రులతో ప్రధాని, హోంమంత్రి హడావుడి భేటీలు సంక్షోభంపై 10 రోజుల క్రితమే మీడియాలో కథనాలు తొలుత పట్టించుకోని కేంద్�
న్యూఢిల్లీ : కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) రికార్డు స్ధాయిలో ఉత్పత్తి చేపట్టినా బొగ్గు కొరతతో భారత్ ఇంధన సంక్షోభం దిశగా ఎందుకు పయనిస్తోందనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద బ�