సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలో గురువారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుని వర్షం కురిసింది. వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
నీటి కరువుతో చేతికొచ్చిన పంట పశువులకు మేతగా మారుతున్న ది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో భూగర్భజలాలు పాతాళానికి చేరి.. బోర్లు వట్టిపోయి ఎండిపోతుండడంతో అన్నదాత కంట కన్నీరు వస్తున్నది.
ములుగు జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. సోమవారం సాయంత్రం ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల ఈదురుగాలులు ఉధృతంగా వీయగా ములుగు జిల్లావ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవగా గోవిందరావుపేట, మంగప
రోడ్డుపై ఊడిపోయిన నీటి పైపు వద్ద కనిపిస్తున్న ఈ రైతు పేరు జెల్ల కుమార్. చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లికి చెందిన ఆయన, సొంత ఎకరం భూమితోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని వరి వేశాడు.
లండన్లోని హీత్రూ విమానాశ్రయం సమీపంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా ఈ అంతర్జాతీయ ట్రావెల్ హబ్ నుంచి రాకపోకలు సాగించే 2.90 లక్షల మంది ప్రయాణికుల�
విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్ని సబ్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో చందాపూర్కు చెందిన మహేశ్ విద్యుత్ కాంట్రాక్టర్ వద్�
Chevella | చేవెళ్ల మండల పరిధిలోని గుండాల, రేగడి ఘనపూర్ ఫీడర్ల పరిధిలోని గ్రామాలలో క్యారెట్, పూలు, కూరగాయలు సాగు అత్యధికంగా సాగు చేస్తారని చేవెళ్ల గ్రామానికి చెందిన కిచ్చన్న గారి వెంకట్ రెడ్డి తెలిపారు.
పరిశ్రమలకు కొత్త విద్యుత్తు కనెక్షన్ కావాలన్నా, ట్రాన్స్ఫార్మర్ వద్ద పరికరాలు పాడైపోయినా కనీసం రెండు నెలలు ఆగాల్సిన పరిస్థితి నెలకొన్నది. అవసరాలకు సరిపడా పరికరాల సరఫరా లేకపోవడంతో జాప్యం తప్పడంలేద�
విచ్చల విడి కరెంట్ కోతలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అలియాబాద్ సబ్ స్టేషన్ సెక్షన్ పరిధిలోని సబ్ స్టేషన్లలో ఇదే పరిస్థితి కొనసాగడంతో ఆదివారం ఆగమాగంగా గడిచింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపుగా
ఈ వేసవిలో విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా విద్యుత్శాఖ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసచారి వెల్లడించారు. సాధారణ వినియోగద�
ఈ సంవత్సరం వేసవి కాలంలో గ్రేటర్లో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దీంతో సరఫరాలో తీవ్ర అంతరాయాలు తలెత్తుతున్నాయి. హైదరాబాద్లో అత్యధికంగా సరఫరా అయ్యే ఓవర్హెడ్ విద్యుత్ తీగల మూలంగా అంతరాయ�
RS Praveen Kumar | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిత్యం ఏదో ఒక చోట కరెంట్ కోతలు ఉంటూనే ఉన్నాయి. అదేదో నిమిషాల పాటు కాదు.. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది.
వ్యవసాయానికి రాత్రివేళ కరెంటు సరఫరా చేయడంపై కర్ణాటక రైతులు ఆందోళనకు దిగారు. పొలాల్లో తారసపడ్డ మొసలిని విద్యుత్తు కార్యాలయానికి తీసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. తద్వారా తాము ఎంతటి ప్రమాదకరమైన పరిస్థిత�
యాసంగి సాగుకు విద్యుత్ వినియోగం పెరిగింది. డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా కావడం లేదు. తరుచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నదని రైతు లు చెబుతున్నారు. ఇప్పుడే కరెంట్ కోతలు మొదలయ్యాయి. మరోవై�
విద్యుత్ సరఫరాలో అంతరాయం, లో వోల్టేజీ సమస్య తీర్చాలని కొల్పూరు, మందిపల్లి, పుంజనూరు, మూడుమాల్, గజ్రందొడ్డి గ్రామాలకు చెందిన రైతులు శనివారం కొల్పూర్ సబ్స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.