గత నెల రోజులుగా తమ వ్యవసాయ బావికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కోరుతూ రోడ్డుపై బర్రెలను కట్టేసి రైతు దంపతులు నిరసనకుదిగారు (Protest). గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్లోని పెట్రోలు పంపు సమీపంలో చోట
ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఆది నుంచి కరెంట్ కష్టాలు ఎదుర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత నాటి సీఎం కేసీఆర్ కరెంట్ కష్టాలు దూరం చేయడంతో పదేండ్లు ఎలాంటి కోతలు లేకుండా నిరంతరం విద్యుత్ను అంది�
కరెంట్ పోయిందంటే వినియోగదారులు డిస్కం నుంచి పరిహారం పొందవచ్చు అనే విషయం చాలామందికి తెలియదు. నగరాలు, పట్టణాల్లో నాలుగు గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 8 గంటలు కరెంట్ పోతే ఒక వినియోగదారుడికి డిస్కంలు రూ.200 పరి�
విద్యుత్తు షాక్తో రైతు మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఘన్పూర్(ఆర్) లో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన భూక్యా రాజు(35) బుధవారం ఉదయం తన పొలంలో గెట్లపై ఉన్న మొక్కలను గొడ్డలితో తొలగి
విద్యుత్ సరఫరాలో కొన్నిసార్లు హై వోల్టేజి ఏర్పడుతుంటుంది. అప్పుడు ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్లు, కంప్యూటర్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు పేలిపోతుంటాయి. లేదా వాటిలో ఉన్న ఐసీ చిప్స్ పాడైపోయి ఆ వస్తువులు పన�
ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటుతున్నది. దాంతో పాటు గాలిలో తేమశాతం తగ్గడంతో ఉక్కపోత మొదలైంది. దానికి తోడు పగటి పూటే గంటల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిపి వేస్తుండడంతో నార్కట్పల్లి పట్టణ ప్రజలు ఇబ్�
ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఇచ్చోడ, సిరికొండ మండలాల యార్డుల్లో జొన్నలు విక్రయించడానికి వచ్చిన రైతులు ఇబ్బంది పడ్డారు. టార్పలిన్లు కప్పి ధాన్యం తడ�
మంచిర్యాల జిల్లాలో ఆదివారం రాత్రి, సోమవారం రాత్రి పలు మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. తీవ్రమైన ఈదురు గాలులతో కూడిన వర్షంతో చెట్లు విరిగి పడి ఇండ్లు, గోడలు, షెడ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ తీగలు తె�
పలు మండలాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు గ్రామాల్లోని మామిడి తోటల్లో కాయలు నేలరాలగా, కోత దశలో ఉన్న వరి చేనులో వడ్లు రాలిపోయాయి. వడగండ్ల వానతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్య
కొండమల్లేపల్లి పట్టణంతో పాటు మండంలోని పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలకున్న లైట్లు, బల్బులు రోజంతా వెలుగుతూనే ఉన్నాయి. దీంతో లో ఓల్టేజీ సమస్య తలెత్తి విద్యుత్ సరఫరాలో తరుచూ అంతరాయం ఏర్పడడంతో ఇండ్లలోన
యాదాద్రి భువనగిరి జిల్లాలో 4.30 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, అందులో 2.70లక్షల గృహ వినియోగం కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం 200ఎంయూ(మిలియన్ యూనిట్ల) విద్యుత్ డిమాండ్ ఉన్నది. వేసవి కావడంతో కరెంట్ భారీగా వి
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని ఎల్గోయిలో ఐదు రోజులుగా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని, ఫలితంగా సాగులో ఉన్న పంటలు ఎండుముఖం పడుతున్నాయంటూ రైతులు శుక్రవారం ఎల్గోయి సబ్స్టేషన్ ఎ�
ట్రాన్స్కో నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్న సెస్ సంస్థ ఇక నుంచి సొంతంగా తయారు చేసుకోవడంపై దృష్టి సారించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జర్మనీ కో-ఆపరేటివ్ బ్యాంకు సహకారంతో సోలార్ ప్లాంట్ ఏర్పా�
చిన్నచినుకు పడితే కరెంటు పోతున్నది. గాలి గట్టిగా వీచినా ఇండ్లలో చీకటి రాజ్యమేలుతున్నది. ఇది గ్రేటర్ హైదరాబాద్ సిటిలో, శివారు ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి.