వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నామని సీఎం, మంత్రులు చేస్తున్న ప్రకటనలన్నీ ఉత్తమాటలేనని క్షేత్రస్థాయి పరిస్థితులు రుజువుస్తున్నాయి. ఎక్కడా కూడా 24 గంటల కరెంటు సరఫరా జరుగుతున్న దాఖలాలు లేవ
విద్యుత్ సమస్య పరిష్కరించాలని కోరుతూ రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయానికి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ బిచ్కుంద, పెద్ద కొడప్గల్ మండలాల పరిధిలోని శాంతాపూర్, జగన్నాథ్పల్లి, తక్కడ్పల్�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో ఓ లైన్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంతో దినసరి ఎలక్ట్రికల్ వర్కర్ కట్ట అశోక్ (30) విద్యుత్తు సరఫరా జరిగి మంటల్లో కాలి తీవ్ర గాయాల పాలయ్యాడు.
వానాకాలంలో ఈదురుగాలులు, భారీ వర్షాలతో చెట్లు కూలి కరెంట్ స్తంభాలు, విద్యుత్ తీగలపై పడడం వంటివి ప్రతీయేడాది జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో టీజీఎస్పీడీసీఎల్ ముందస్తుగానే సన్నద్ధమవుతున్నది. సెక్షన్ల వ
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయాలని మాజీ మంత్రి, బా ల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ట్రాన్స్కో అధికారులకు సూచించారు.
విద్యుత్ అంతరాయాలను తగ్గించడానికి, వినియోగదారులకు విద్యుత్ సరఫరాపై విశ్వాసం కల్పించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని ఉపయోగించి క్షేత్రస్థాయిలో సిబ్బంది మరమ్మతు పనులు చేయాలని టీజీఎస్పీడీసీఎల�
అమెరికా విధించిన ఆంక్షల ధాటికి.. క్యూబా తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా అడుగంటాయి. దేశ రాజధాని హవానా సహా అన్నిచోట్లా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వం
కరీంనగర్ శివారులోని దుర్శేడు 220 కేవీ సబ్ స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ వెంట ఆదివారం రాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమీపంలోనే సబ్ స్టేషన్ ఉండడం.. ఇదే సమయంలో గాలి దుమారం రావడంతో సబ్ స్టేషన్ సిబ
దక్షిణ డిస్కం పరిధిలో విద్యుత్ వినియోగం వంద మెగా యూనిట్లు దాటుతున్న క్రమంలో వేసవి కాలంలో ప్రమాద ఘంటికలు మోగనున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ వినియోగం పెరుగుతుండడంతో గ్రేటర్తో పాటు పలుచోట్ల వి
ఆస్పత్రుల్లోని ముఖ్యమైన విభాగాలకు విద్యుత్ సరఫరా అనేది కీలకమైంది. ఒక్కసారిగా సరఫరా నిలిచిపోతే రోగి పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. నిరంతర విద్యుత్ సరఫరా కోసం బ్యాకప్లు ఉంటాయి. ఒక్కోసారి �
గుర్రంగూడ ఆదిత్యనగర్ కాలనీలోని ఫేజ్1లో కరెంట్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ హెచ్చుతగ్గులతో ఇబ్బంది పడుతున్నామని వినియోగదారులు టీజీఎస్పీడీసీఎల్కు ఫిర్యాదు చేశారు. అయినా స్పందనే లేదు. దిల్సుఖ్నగర్లోని
నెల్విడి ఎత్తిపోతల పథకం కింద ఎండుతున్న పంటలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇటు అధికారులు.. అటు ప్రజా ప్రతినిదులు ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఓ పక్షం రోజులు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పా
గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు సమస్యలు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి. ఒకవైపు రాత్రిపూట కరెంట్ సరఫరా చేస్తుండడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతుంటే, మరో వైపు పగటిపూట లో వోల్టేజీ కారణంగా ప్రజలు సతమతమవుత