మెతుకుసీమ మెదక్ జిల్లాలో అన్నదాతలకు కరెంట్ షాక్ ఇస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయానికి 13 గంటలు మించి కరెంట్ సరఫరా కావడం లేదు. దీంతో పాటు రాత్రిపూట కరెంట్ ఇస్తుండడంతో రైతులు విద్యుత్
Bengaluru : దేశంలోని మెట్రో పాలిటన్ నగరాల్లో ఒకటి, కర్ణాటక రాజధాని అయిన బెంగళూరు భారీ కరెంటు కోతలకు సిద్ధమవుతోంది. వచ్చే శనివారం, ఆదివారం నాడు నగరంలో కనీసం 12 గంటలపాటు కరెంటు నిలిచిపోనుంది.
వేసవి కాలం వచ్చేస్తోంది. కరెంట్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళికతో పనులు ముగించడానికి దక్షిణ డిస్కం సిద్దమైంది. ఇప్పటికే చాలాచోట్ల చిన్నచిన్న పనులు పూర్తి చేశారు. అయితే ప్రధానమైన పనుల�
టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో ఎండాకాలం విద్యుత్ సరఫరా కోసం యాజమాన్యం సమాయత్తమవుతోంది. గతేడాది వచ్చిన డిమాండ్ మేరకు అధిక లోడ్ ఉన్న ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి అవసరమైన చోట ఫీడర్ల విభజన, కొత్త
తెలంగాణలో విద్యుత్తు సరఫరా వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నదో చెప్పడానికి తాజాగా అసెంబ్లీ పరిణామాలే నిదర్శనం. సాక్షాత్తూ రాష్ట్ర శాసనసభ ఆవరణలోనే జనరేటర్ పెట్టడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం.
మొన్న మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు నర్సాపూర్లోని సబ్స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగానికి ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నారు... ఏ సమయం
నగరంలోని ప్రముఖులు ఉండే ప్రాంతంలోని ఓ బస్తీలో కరెంట్ బిల్లులు కట్టకపోవడంతో కరెంట్ కట్ చేస్తూ పోతున్నారు బిల్ కలెక్టర్లు. ఆ బస్తీలో కట్టాల్సిన బిల్లులు చూస్తే ఒక్కొక్కరిది రూ.590, రూ.620, రూ. 530.. ఇలా చెప్పుక
మహానగరానికి తాగునీటి సరఫరా చేస్తున్న కృష్ణాఫేజ్-1, 2, 3 పంపింగ్ స్టేషన్లకు విద్యు త్ సరఫరా చేసే బల్క్ ఫీడర్ల నిర్వహణ, దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్తవి అమర్చనున్నట్లు జలమండలి అధికారులు తె�
ఉమ్మడి రాష్ట్రంలో రైతన్నలు ఎన్ని తిప్పలు పడ్డారో అన్ని తిప్పలు రెండుళ్లుగా మళ్లీ ఒక్కొక్కటీ పునరావృతం అవుతున్నాయి. రైతులకు అర్ధరాత్రి విద్యుత్ సరఫరాతో ఈ తిప్పలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో రాత్రి రెండు
త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని రైతులు కన్నెర్ర చేశారు. నిరంతరం 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామానికి చెందిన రైతులు విద్య�
Power Supply | విద్యుత్ లైన్లలో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ ఏడీఈ కార్యాలయం పరిధిలో నిర్ధేశించిన సమయాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ అధికారులు తెలిపారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వర్షాలతో గంటల తరబడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుండటంతోప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వానొస్తే చాలు వెంటనే కరెంటు కట్ చేస్తున్నారు.