కరెంట్ షాక్తో గాయపడ్డా లేదా మరణించినా పరిహారం కోరవచ్చని సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది. కరెంట్ షాక్లకు విద్యుత్తు సరఫరా సంస్థలు, ప్రసార సంస్థలే బాధ్యత వహించాలని తెలిపింది. జస్టిస్ స�
Himachal Pradesh | భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి.
వర్షాకాలంలోనూ అప్రకటిత కరెంట్ కోతలతో నగరవాసులు అవస్థలుపడుతున్నారు. విద్యుత్ ఎప్పుడొస్తుందో.. ఎప్పుడుపోతుందో.. తెలియక సతమతమతమవుతున్నారు. ముఖ్యంగా ఐటీ హబ్లో ఈ సమస్య తీవ్రంగా ఉండటంతో తాము ఎలా పనిచేసుక�
వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నామని సీఎం, మంత్రులు చేస్తున్న ప్రకటనలన్నీ ఉత్తమాటలేనని క్షేత్రస్థాయి పరిస్థితులు రుజువుస్తున్నాయి. ఎక్కడా కూడా 24 గంటల కరెంటు సరఫరా జరుగుతున్న దాఖలాలు లేవ
విద్యుత్ సమస్య పరిష్కరించాలని కోరుతూ రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయానికి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ బిచ్కుంద, పెద్ద కొడప్గల్ మండలాల పరిధిలోని శాంతాపూర్, జగన్నాథ్పల్లి, తక్కడ్పల్�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో ఓ లైన్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంతో దినసరి ఎలక్ట్రికల్ వర్కర్ కట్ట అశోక్ (30) విద్యుత్తు సరఫరా జరిగి మంటల్లో కాలి తీవ్ర గాయాల పాలయ్యాడు.
వానాకాలంలో ఈదురుగాలులు, భారీ వర్షాలతో చెట్లు కూలి కరెంట్ స్తంభాలు, విద్యుత్ తీగలపై పడడం వంటివి ప్రతీయేడాది జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో టీజీఎస్పీడీసీఎల్ ముందస్తుగానే సన్నద్ధమవుతున్నది. సెక్షన్ల వ
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయాలని మాజీ మంత్రి, బా ల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ట్రాన్స్కో అధికారులకు సూచించారు.
విద్యుత్ అంతరాయాలను తగ్గించడానికి, వినియోగదారులకు విద్యుత్ సరఫరాపై విశ్వాసం కల్పించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని ఉపయోగించి క్షేత్రస్థాయిలో సిబ్బంది మరమ్మతు పనులు చేయాలని టీజీఎస్పీడీసీఎల�
అమెరికా విధించిన ఆంక్షల ధాటికి.. క్యూబా తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా అడుగంటాయి. దేశ రాజధాని హవానా సహా అన్నిచోట్లా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వం
కరీంనగర్ శివారులోని దుర్శేడు 220 కేవీ సబ్ స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ వెంట ఆదివారం రాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమీపంలోనే సబ్ స్టేషన్ ఉండడం.. ఇదే సమయంలో గాలి దుమారం రావడంతో సబ్ స్టేషన్ సిబ
దక్షిణ డిస్కం పరిధిలో విద్యుత్ వినియోగం వంద మెగా యూనిట్లు దాటుతున్న క్రమంలో వేసవి కాలంలో ప్రమాద ఘంటికలు మోగనున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ వినియోగం పెరుగుతుండడంతో గ్రేటర్తో పాటు పలుచోట్ల వి
ఆస్పత్రుల్లోని ముఖ్యమైన విభాగాలకు విద్యుత్ సరఫరా అనేది కీలకమైంది. ఒక్కసారిగా సరఫరా నిలిచిపోతే రోగి పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. నిరంతర విద్యుత్ సరఫరా కోసం బ్యాకప్లు ఉంటాయి. ఒక్కోసారి �