త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని రైతులు కన్నెర్ర చేశారు. నిరంతరం 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామానికి చెందిన రైతులు విద్య�
Power Supply | విద్యుత్ లైన్లలో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ ఏడీఈ కార్యాలయం పరిధిలో నిర్ధేశించిన సమయాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ అధికారులు తెలిపారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వర్షాలతో గంటల తరబడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుండటంతోప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వానొస్తే చాలు వెంటనే కరెంటు కట్ చేస్తున్నారు.
విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులకు సంబంధించిన అదనపు చార్జీల బకాయిలు రూ.179 కోట్లు చెల్లించాలని రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థలు ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్కు కేంద్ర విద్యుత్తు నియంత్రణ కమిషన్ (సీఈఆర�
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామ రైతుల విద్యుత్తు సమస్య తీరింది. మూడు రోజులుగా విద్యుత్తు సమస్యతో ఇబ్బందులు పడుతున్న రైతులు ఆదివారం నిరసన తెలుపగా.. ‘వాన లేదు.. కరెంటు రాద�
టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో కొంతకాలంగా నిరుపయోగంగా ఉన్న 433 అన్ యూజ్డ్ పోస్టులను రద్దు చేసి కొత్తగా 339 ఉద్యోగాలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 93ను బుధవారం జారీ చేసింది. సర్వీసులు పెరుగడం, ఏ
పదిరోజులుగా విద్యుత్తు సరఫరాలో అంతరాయం కారణంగా ఇబ్బందిపడుతున్నామని జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల, నర్సింగాపురం గ్రామాల రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తంచేశారు.
జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ సరఫరాకు భూగర్భం నుంచి కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ యత్నానికి మిస్టర్ 10 పర్సంట్ గండి కొడుతున్నట్టు తెలుస్తున్నది. కేబుల్ కొనుగోళ్లలో తనకు 10 పర్సెంట్ ఇస్
Hyderabad | విద్యుత్ మరమ్మతుల కారణంగా ఆస్మాన్ఘడ్ సబ్ డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తున్నట్లు అస్మాన్ఘడ్ డీఈ విష్ణువర్ధన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఒకవైపు మెయింటెనెన్స్ పేరుతో విద్యుత్ కోతలు ప్రకటిస్తే.. అప్రకటిత కరెంట్ కోతలకు లెక్కే లేదు. గ్రేటర్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజూ గంటలకొద్దీ కరెంట్ సరఫరా నిలిచిపోతుందంటూ వినియోగదారులు డిస్�
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంతోపాటు మండలంలోని సుర్జాపూర్, కడెం, బెల్లాల్ 33/11 సబ్ స్టేషన్ పరిధిలోకి వచ్చే గ్రామాలకు మెరుగైన విద్యుత్ (Power Supply) అందించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది నిరంతరం కృషి చేస్తుందని ఖాన�
ప్రభు త్వ దవాఖానాల్లో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా ఉండే లా చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారుల ను ఆదేశించారు.
గత నెల రోజులుగా తమ వ్యవసాయ బావికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కోరుతూ రోడ్డుపై బర్రెలను కట్టేసి రైతు దంపతులు నిరసనకుదిగారు (Protest). గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్లోని పెట్రోలు పంపు సమీపంలో చోట