ఇరాన్లోని ఆరు మిలిటరీ విమానాశ్రయాలపై దాడి చేసి 15 విమానాలు, రన్వేలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం సోమవారం వెల్లడించింది. ఇరాన్కు చెందిన పశ్చిమ, తూర్పు, మధ్య ప్రాంతాలలోని విమానాశ్రయాలపై తాము దాడ�
వ్యాపార విస్తరణలో భాగంగా సింగరేణి సంస్థ విద్యుత్ ఉత్పాదన రంగంలోకి అడుగిడింది. ఇప్పటికే థర్మల్, సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పిన సంస్థ రామగుండం-1 ఏరియాలో మూతబడిన మేడిపల్లి ఓపెన్కాస్ట్ గనిని �
బతుకు దెరువు కోసం రాష్ర్టాలుదాటి వచ్చి కుటుంబాలను పోషించుకుని నాలుగు పైసలు సంపాదించుకుందామకుని ఆశపడ్డ కార్మికుల జీవితాలు అడియాశలయ్యాయి... అందరితో కలిసి పనికోసం వెళ్లిన యువకులను లిఫ్ట్ రూపంలో మృత్యువ�
నల్లగొండ జిల్లాలోని యాదాద్రి పవర్ప్లాంట్లో (Yadadri Power Plant) భారీ అగ్నిప్రమాదం జరిగింది. పవర్ ప్లాంట్ మొదటి యూనిట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సోమవారం ఉదయం మొదటి యూనిట్లోని బాయిలర్ నుంచి ఆయిల్ లీక�
కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’లో అతడిది మంచి ఉద్యోగం, అంతేస్థాయి వేతనం. కానీ సొంత రాష్ట్రంలో పనిచేయాలన్న కోరికతో టీఎస్ జెన్కోలో ఉద్యోగం కోసం ప్రయత్నించి, సాధించా�
దేశీయ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ మరో విద్యుత్ ప్లాంట్ను చేజిక్కించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు విద్యుత్ యూనిట్లను కైవసం చేసుకున్న ఆయన..తాజాగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న
ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ విషయ పరిజ్ఞానంతో కూడిన చర్చ మొదలుపెట్టడంతో రేవంత్రెడ్డి అంతర్మథనంలో పడిపోతున్నారు. ప్రతిదాడి చేసేందుకు ఆయనకు బూతుపురాణమే ఏకైక ఆయుధంగా కనపడుతున్నది.
భద్రాద్రి జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (బీటీపీఎస్)లో యూనిట్ -1 వద్ద శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం పిడుగుపాటు వల్లనే సంభవించిందని అధికారులు నిర్ధారించారు.
భవిష్యుత్తులో చంద్రుడిపై ఆవాసం ఏర్పరుచుకుంటే.. అక్కడ ఇంధన సమస్యలు రాకూడదన్న ఆలోచనతో రష్యా, చైనాలు సంయుక్తంగా ఓ ప్రాజెక్ట్ను చేపట్టాయి. 2035 నాటికల్లా చంద్రుడిపై అణు విద్యుత్తు ప్లాంట్ను నిర్మించేందుకు �
అశ్వారావుపేటను హార్టికల్చర్ హబ్గా మార్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సోమవారం ఆయన ఆయిల్ఫెడ్ అధికారులతో కలిసి అశ్వారావుపేట పామాయి�
పవర్ ప్లాంట్ నిర్మాణం అసత్య ప్రచారమని, ప్రతిపక్ష నాయకుల మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మండలం
వ్యర్థాల నుంచి తయారయ్యే మరో విద్యుత్ (వేస్ట్ టూ ఎనర్జీ) ప్రాజెక్టు వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. 15 మెగావాట్ల సామర్థ్యంతో దుండిగల్లో ఏర్పాటవుతున్న విద్యుత్ ప్లాంట్ వచ్చే నెలాఖరులోగా అందుబాటులో�
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు - మనబడి’ కార్యక్రమం తో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయి. విద్యా ర్థులకు కావాల్సిన మౌలిక, కనీస సదుపాయాలు, వసతు లు సమకూరుతున్నాయి.