రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు - మనబడి’ కార్యక్రమం తో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయి. విద్యా ర్థులకు కావాల్సిన మౌలిక, కనీస సదుపాయాలు, వసతు లు సమకూరుతున్నాయి.
దేశంలో చెత్త ద్వారా అత్యధిక విద్యుదుత్పత్తి చేసే దిశగా తెలంగాణ మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తున్నది. చెత్త నుంచి 100 మెగావాట్ల విదుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నది.
యాదాద్రి పవర్ప్లాంట్ కింద మిగిలి ఉన్న భూములను త్వరలోనే సర్వే చేయిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. మండలంలోని తిమ్మాపురం గ్రామ శివారులోని యాదాద్రి పవర్ప్లాంట్ భూములను మంగళవారం �
ప్రధానిగా నరేంద్రమోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన మిత్రుడు, అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆక్టోపస్లా విస్తరించారు.
వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ జ్యోతినగర్, జూలై 30: దేశంలోనే తొలిసారిగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ రిజర్వాయర్పై నిర్మించిన 100 మెగావాట్ల ఫ్ల్లోటింగ్ సోలార్ ప్లాంట్ను శనివార�
తెలంగాణలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ పురుడు పోసుకొన్నది. నీటిపై తేలియాడే ఈ విద్యుత్తు ప్లాంట్ నిర్మాణం పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో జరిగింది. న
వ్యర్థాలతో 109 మెగావాట్ల విద్యుత్తు ఇప్పటికే జవహర్నగర్లో 20మెగావాట్లు ఉత్పత్తి సెప్టెంబర్లో దుండిగల్లో 14.5 మెగావాట్లు ప్లాంటు ప్రారంభం పనులు శరవేగంగా జరుగుతున్నట్లు జీహెచ్ఎంసీ అధికారుల వెల్లడి విడ�
కారు అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం | కారు అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం చెందగా డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ ప్లాంట్లో శుక్రవారం ఈ దుర్ఘటన జరిగింది.