శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖాన అంధకారంతో నిండుకుంది. వారం రోజులుగా కరెంట్ లేకపోవడంతో దవాఖానలో చేరిన బాధితుల ఆక్రందనలకు నిలయంగా మారింది. కేసీఆర్ హయాంలో �
వర్షాభావంతో పంటలకు నీరందక రైతులు ఆగమవుతున్న టైంలో కరీంనగర శివారులోని ఓ మహిళా రైతుకు చెందిన బోరుబావికి విద్యుత్తు సరఫరా నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది.
రుద్రంపూర్ మార్కెట్ ఏరియాలో ఎన్నో ఏళ్లుగా ఉన్న భారీ రావిచెట్టు బుధవారం తెల్లవారుజామున వచ్చిన గాలి దుమారానికి కొమ్మ విరిగి విద్యుత్ తీగలపై, అలాగే సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన కాంప్లెక్స్ షెడ్లపై పడటంత
Hyderabad Power Cuts | నగరంలో ఎప్పుడు, ఎక్కడ, ఎంత సేపు కరెంట్ పోతుందో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. ఉక్కపోతకు తట్టుకోలేక ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరం నడుస్తుంటే.. విద్యుత్ డిమాండ్, వినియోగం రికార్డు స్థాయిలో నమ�
వాతావరణంలో మార్పులో భాగంగా మంగళవారం మధ్య రాత్రి కురిసిన వర్షానికి నారాయణపేట జిల్లా దవాఖానకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో మం గళవారం అప్పక్పల్లి వద్దనున్న జిల్లా దవాఖానలో మొత్తం అంధకారం నెలకొనడం�
టేకులపల్లి మండలంలోని టేకులపల్లి, దాసుతండ, సింగ్యాతండ, లచ్యతండ ఎ-కాలనీ, బి-కాలనీ పరిధిలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని..
సర్పంచ్ అభ్యర్థుల కౌంటింగ్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఫలితాలు తారుమారు అయ్యాయి. దీంతో బీఆర్ఎస్ నాయకులు రీకౌంటింగ్ చేపట్టాలని ధర్నా చేపట్టారు. ఈ ఘటన వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల గ్ర
రాష్ట్రంలో చాలాచోట్ల వ్యవసాయానికి 24గంటల విద్యుత్తు అందక రైతాంగం తీవ్ర అవస్థలు పడుతున్నది. కొన్ని గ్రామాల్లో రాత్రిపూట, మరికొన్ని చోట్ల తెల్లవారుజామున క రెంటు ఇస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో పంటలు కాపా