‘మణికొండ, పుప్పాలగూడ, డైమండ్హిల్స్ ప్రాంతంలో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంది. హెచ్చు తగ్గులతో సరఫరా అవుతుండటంతో ఇంట్లోని గృహోపకరణాలు దెబ్బతిన్నాయి.
గ్రేటర్లో వాన కష్టాలు కొనసాగుతున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులకు 32 ఉప్పొంగి నాలాల్లోకి వరద పోటెత్తుతుండటం
ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లా కేంద్రాల్లో మున్సిపాలిటీలు, మండల కేంద్రాలతోపా టు అనేక గ్రామాల్లో వరద నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. ర హదారులు తెగి�
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల పరిధిలోని రోగులకు ఆయుర్వేద వైద్యసేవలందిస్తున్న వరంగల్ లేబర్కాలనీలోని అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్యశాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. నాలుగున్నర గంటల పాటు సరఫర�
విద్యుత్తు అంతరాయంతో ఇబ్బంది పడిన గ్రామస్థులు స్వయంగా మరమ్మతులు చేసుకుని కరెంటు సరఫరాను పునరుద్ధరించుకున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ ఫీడర్ పరిధిలోని చర్లపల్లి తండాలో షార్ట్ సర్క
వరంగల్లోని కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీరు పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్నచందంగా తయారైంది. మౌలిక వసతుల విషయంలో అధ్వాన పరిస్థితి నెలకొన్నది. సోమవారం కురిసిన వర్షానికి హాస్పిటల్కు 3గంటల పాటు విద్యుత
నేడు ఆదిబట్ల సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాల్లో అంతరాయం ఏర్పడుతుందని ఆదిబట్ల విద్యుత్ ఏఈ జయన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఆదిబట్ల సబ్స్టేషన్ పరిధిలోని 11కేవీ పోలీస్స్టే�
నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలయ్యాయని సామెత. ఏదో వెలగబెడతారని కాంగ్రెస్కు అధికారమిస్తే చీకట్ల పాల్జేశారని జనం నివ్వెరపోతున్నారు. కరెంటు కోతలతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నది. కానీ ఉప ముఖ్యమంత్రి మల్లు భ�
నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా కురిసిన వర్షం దాటికి విద్యుత్ వ్యవస్థ అతలాకుతలమైంది. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో మొదలైన వర్షంతో భారీ చెట్లు, వాటి కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో ఒక్కస
భువనగిరి పట్టణంలో సోమవారం సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భారీ వర్షం కురిసింది. వర్షంతో ప్రధాన రహదారులు నీటితో నిండిపోయాయి. దాంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు.
దహెగాం మండలం ఖర్జీ గ్రామ పరిధిలోని లోహ గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయి గిరిజనులు ఇబ్బందులు పడుతుండగా, ఈ నెల 9న ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ పేజీలో ‘అంధకారంలో లోహ’ పేరిట కథనం ప్రచురితమైంది.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శివారు గోదావరి నదీ తీరాన హిందూ శ్మశాన వాటిక సమస్యల వలయంలో చిక్కుకున్నది. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక ఆ శ్మశాన వాటికలో కరెంటు లేక నిత్యం చీకట్లు అలుముకుంటున్నాయి. రామగుండం నగ�
జిల్లా వ్యాప్తంగా బుధవారం పలుచోట్ల వర్షం కురిసింది. భువనగిరి, యాదగిరి గుట్ట, చౌటుప్పల్ తదితర మండలాల్లో వర్షం పడింది. యాదగిరి గుట్టలో ఈదురు గాలులకుతోడు వడగండ్లు పడ్డాయి.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్ర�