లంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలలో భాగంగా అందిస్తున్న గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం నిజామాబాద్ జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.
విద్యుత్శాఖ స్పాట్ బిల్లింగ్ సిబ్బంది తప్పుదోవలో పోతున్నది. కాసుల కక్కుర్తితో ప్రభుత్వ ఆదాయానికే గండికొడుతున్నది. రాష్ట్ర సర్కారు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు వాడుకున్న పేదలకు ఫ్రీ కరెంట్ ఇస�
Current Bill | ఏపీలోని ఓ జిమ్కు ఏకంగా కోటి రూపాయలకు పైగా కరెంటు బిల్లు వచ్చింది. ఇది చూసి జిమ్ సెంటర్ నిర్వాహకుడు బిత్తరపోయాడు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కే నెలకు లక్షల్లో కరెంటు బిల్లు వస్తుంది.. అలాంటిది ఓ జ
Rs. 86 Lakh Power Bill | ఒక టైలర్కు ఏకంగా లక్షల్లో కరెంట్ బిల్లు వచ్చింది. రూ.86 లక్షలు వచ్చిన విద్యుత్ బిల్లు చూసి అతడు షాకయ్యాడు. ఆందోళన చెందిన అతడు వెంటనే సంబంధిత అధికారులను కలిశాడు.
AC Bill : ఏప్రిల్ మొదటివారంలోనే భానుడి భగభగలతో సగటు జీవి ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్ధితి. మండే ఎండలతో జనం తల్లడిల్లుతున్నారు.
200 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగించే వారందరికీ మార్చి నెల నుంచే జీరో బిల్లు వస్తుందని ప్రభుత్వం ప్రకటించినా.. చాలా మందికి పాత పద్ధతిలోనే బిల్లు వచ్చింది. రెండురోజుల నుంచి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పవర్ ప్లాంట్ల నిర్మాణాలు, ఛత్తీస్గఢ్తో చేసుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందం తదితర అంశాలపై జ్యుడీషియల్ విచారణ చేయిస్తామని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప
కరెంట్ బిల్లు రీడింగ్, బిల్లింగ్ ప్రక్రియ ఇక సులభమైంది. సాంకేతికతను వినియోగించుకుంటూ వేగంగా సేవలందించేందుకు ఎన్పీడీసీఎల్ స్మార్ట్గా ముందుకెళ్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ యాప్ను త�
డబుల్ ఇంజిన్ పాలనలో పేదల బతుకులు ఆగమైపోతున్నయి. కరెంటు రాదు. మీటర్లు యోగనిద్రలో ఉంటాయి. కానీ బిల్లుల మాత్రం రూ.వేలల్లో బాదుతున్నారు. వాటిని ఎలా కట్టాలో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇది పశ్చిమ �
రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లో ఎల్ఈడీ వెలుగులు నింపేందుకు చర్యలు చేపట్టామని పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎనర్జీ ఎఫీషియన్సీ సొల్యూషన్ లిమిటెడ్
ఓ మధ్యతరగతి కుటుంబం నివసించే ఇంటికి ఎంత కరెంట్ బిల్లు వస్తుంది! సాధారణంగా వెయ్యి రూపాయలకు అటూఇటుగా ఉంటుంది. అయితే మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన ప్రియాంక గుప్తా కుటుంబానికి ఏకంగా
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పినట్టే కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు మొదలైంది. విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ర్టాలకు జీఎస్డీపీలో 0.5 శాతం అదనపు రుణాన్ని తీసుకొనేందుకు గురువారం అనుమతి ఇచ్చ�
చండీఘడ్ : పంజాబ్లో తీవ్ర విద్యుత్తు కొరత ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ కరెంటు కోతలు విధించారు. ఆ కోతలను నవజ్యోత్ సింగ్ సిద్దూ తప్పుపట్టారు. అమరీందర్ పాల�