ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పినట్టే కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు మొదలైంది. విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ర్టాలకు జీఎస్డీపీలో 0.5 శాతం అదనపు రుణాన్ని తీసుకొనేందుకు గురువారం అనుమతి ఇచ్చ�
చండీఘడ్ : పంజాబ్లో తీవ్ర విద్యుత్తు కొరత ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ కరెంటు కోతలు విధించారు. ఆ కోతలను నవజ్యోత్ సింగ్ సిద్దూ తప్పుపట్టారు. అమరీందర్ పాల�