దేశ ఐటీ రాజధాని బెంగళూరులో అధ్వాన రోడ్లు, అస్తవ్యస్తమైన ట్రాఫిక్తో (Bengaluru Roads) వాహనదారులు, ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోతుండంతో కంపెనీలు తరలివెళ్లిపోతున్నాయి.
DK Shivakumar | కర్ణాటక రాజధాని బెంగళూరులో గంతలమయంగా మారిన రోడ్లపై వస్తున్న విమర్శలపై డిప్యూటీ సీఎం, బెంగళూరు అభివృద్ధి మంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ప్రకృతి వల్లే రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయని అన్నారు.
Residents, Cops Face Off | గుంతలమయంగా మారిన బెంగళూరు రోడ్ల గురించి నివాసితులు నిరసన తెలిపారు. ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు నిరసన నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసు�
Potholes | సంవత్సరం కాలం నుంచి నడి రోడ్డుపై గుంత ఏర్పడి.. వర్షాలు కురిసినప్పుడు నీరు చేరడంతో రోజు పోయి వచ్చే వాహనాలకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండేది.
నిత్యం వాహనాలు వెళ్లే మార్గంలో నడిరోడ్డుపై గుంతలు ఏర్పడడంతో ఎప్పుడు ప్రమాదాలు జరుగుతాయోనని ప్రయాణికులు జంకుతున్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ (Rayapol) మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గజ్వేల్- దౌల్�
Protesters Garland Potholes | రోడ్లపై ఏర్పడిన గుంతల కారణంగా ప్రమాదాలకు గురై ఇద్దరు యువకులు మరణించారు. ఈ నేపథ్యంలో పాలకుల నిర్లక్ష్యంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంతలకు దండలు వేసి నిరసన తెలిపారు.
ఇటీవల కురిసిన వానలకు రోడ్లన్నీ గుంతల మయంగా మారాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉంది. గుంతల మయమైన రోడ్లతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
గుంతల మయమైన రోడ్లతో వాహనదారులు నరకాన్ని అనుభవిస్తున్నారు. మండల కేంద్రం నుండి కోటగిరి వెళ్లే రోడ్డు లో, మండల కేంద్రంలోని బీర్కూర్ వెళ్ళే మూల మలపు వద్ద, మంజీరా నది వైపు వెళ్లే మార్గాలలో లోతుగా గుంతలు ఏర్�
పరిసరాలను ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంచుకొవాలని, ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులో ఏర్పడిన గుంతలను పూడ్చివేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జగన్ పేర్కొన్నారు.
కోరుట్లలో అంతర్గత రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కంకర తేలి రాకపోకలకు ఇబ్బంది కరంగా మారాయి. మోస్తారు వర్షానికే అడుగుకో గుంత.. గజానికో గొయ్యిలా తయారయ్యాయి. గతుకులు, గుంతలు పడిన రోడ్లపై ప్రయాణం ప్రాణ సంకట�
సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద రోడ్డుపై గుంతలు పడి ప్రమాదం పొంచి ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నిత్యం రద్దీగా ఉంటే ప్రాంతంలో నడిరోడ్డుపై గుంతలు ఉండడంతో ఎ�
Potholes |దౌల్తాబాద్ నుంచి రాయపోల్ మీదుగా గజ్వేల్ వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు రాయపోల్ బస్టాండ్ వద్ద రోడ్డు గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారింది. నడిరోడ్డుపై గుంతలు పూడ్చివేయాలని పలుమార్లు సంబంధిత శాఖ అధికా
రామగుండం నగర పాలక సంస్థ 9వ డివిజన్ జనగామ గ్రామంలోని ప్రభుత్వ హాస్పిటల్ రోడ్డు దుస్థితి ఇది. ఆ సిమెంట్ రోడ్డు నిర్మాణంలో సదరు కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించని కారణంగా చిరు వానకే రోడ్డంతా గుంతలమయమైం
రోజూ వేలాది వాహనాలు రోజు వేలాది వాహనాలు ప్రయాణించే మార్గమిది.. పేరుకు జాతీయ రహదారి.. అయినా మట్టి రోడ్డు కంటే అధ్వానంగా గుంతలు. నిత్యం ప్రమాదాల జరుగుతున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తికూడా చూడటంలే�