నిన్నటి దాకా చెత్తాచెదారం, వర్షపునీటి గుంతలు, అడుగేస్తే బురదలోకి కూరుకుపోయిన కలెక్టరేట్ పరిసరాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాష్ట్ర గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ తన కరీంనగర్ పర్యటనలో భాగంగా ప్రభుత్వ శాఖల అధికార
School Van Falls Off Bridge | విద్యార్థులను స్కూల్ నుంచి ఇంటికి తరలిస్తున్న వ్యాన్ వంతెన పైనుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో పది మంది స్కూల్ పిల్లలు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Bengaluru | భారీ వర్షాలు (Heavy rain), నిర్వహణ లోపాలతో కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengaluru) లో గుంతలమయమైన రోడ్లపై (potholes) సర్వత్రా చర్చ జరుగుతోంది.
potholes || ఎలాగో ప్రభుత్వం, అధికారులు రోడ్లను బాగుచేయరని అనుకున్నారో ఏమో...మనమే సొంత డబ్బులతో రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడ్చుదామని నడుంకట్టారు. గొల్లపల్లి గ్రామంలోని కొంత మంది యువకులు ఇసుక, సిమెంట్, కంకర తీసుకు
రామగుండం నగర పాలక సంస్థలో ఒకవైపు రోడ్డు నిర్మాణం పనులు జరుగుతుండగానే మరోవైపు కంకర తేలి గుంతలు పడుతున్నాయనీ, నాణ్యతకు పాతర వేస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో చేర్చాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్య�
దేశ ఐటీ రాజధాని బెంగళూరులో అధ్వాన రోడ్లు, అస్తవ్యస్తమైన ట్రాఫిక్తో (Bengaluru Roads) వాహనదారులు, ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోతుండంతో కంపెనీలు తరలివెళ్లిపోతున్నాయి.
DK Shivakumar | కర్ణాటక రాజధాని బెంగళూరులో గంతలమయంగా మారిన రోడ్లపై వస్తున్న విమర్శలపై డిప్యూటీ సీఎం, బెంగళూరు అభివృద్ధి మంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ప్రకృతి వల్లే రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయని అన్నారు.
Residents, Cops Face Off | గుంతలమయంగా మారిన బెంగళూరు రోడ్ల గురించి నివాసితులు నిరసన తెలిపారు. ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు నిరసన నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసు�
Potholes | సంవత్సరం కాలం నుంచి నడి రోడ్డుపై గుంత ఏర్పడి.. వర్షాలు కురిసినప్పుడు నీరు చేరడంతో రోజు పోయి వచ్చే వాహనాలకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండేది.
నిత్యం వాహనాలు వెళ్లే మార్గంలో నడిరోడ్డుపై గుంతలు ఏర్పడడంతో ఎప్పుడు ప్రమాదాలు జరుగుతాయోనని ప్రయాణికులు జంకుతున్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ (Rayapol) మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గజ్వేల్- దౌల్�
Protesters Garland Potholes | రోడ్లపై ఏర్పడిన గుంతల కారణంగా ప్రమాదాలకు గురై ఇద్దరు యువకులు మరణించారు. ఈ నేపథ్యంలో పాలకుల నిర్లక్ష్యంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంతలకు దండలు వేసి నిరసన తెలిపారు.
ఇటీవల కురిసిన వానలకు రోడ్లన్నీ గుంతల మయంగా మారాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉంది. గుంతల మయమైన రోడ్లతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
గుంతల మయమైన రోడ్లతో వాహనదారులు నరకాన్ని అనుభవిస్తున్నారు. మండల కేంద్రం నుండి కోటగిరి వెళ్లే రోడ్డు లో, మండల కేంద్రంలోని బీర్కూర్ వెళ్ళే మూల మలపు వద్ద, మంజీరా నది వైపు వెళ్లే మార్గాలలో లోతుగా గుంతలు ఏర్�
పరిసరాలను ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంచుకొవాలని, ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులో ఏర్పడిన గుంతలను పూడ్చివేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జగన్ పేర్కొన్నారు.