Approach road | వర్షాకాలంలో తలెత్తే సమస్యలపై అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం పలు డివిజన్లలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వంద రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఇంకుడు గుంతలను శుభ్రం చేసి.. మురుగునీటి కాలువల్లో పూడిక తొలగింపు పనులు చేపట్టారు.
పెద్దపల్లి జిల్లా కొలనూర్-పెగడపల్లి డబుల్ రోడ్డు ప్రమాదాలకు నెలవుగా మారింది. రోడ్డుపై గుంతలు (Potholes) ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆర్అండ్బీ అధికారులు స్పందించడం లేదు.
Potholes | ఇటీవల రోడ్డు గుంతల మయం కావడంతో అన్నారంకు చెందిన ఒక యువకుడు బైక్పై వెళుతుండగా ప్రమాదవశాత్తు మట్టి టిప్పర్ ఢీ కొట్టడంతో ఆ యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు.
Potholes | టేక్మాల్ నుంచి జోగిపేటకు వెళ్లేందుకు రోడ్డును విస్తరించి తారు రోడ్డు వేశారు. అయితే ధనూర గ్రామం దాటిన తర్వాత బ్రిడ్జి నిర్మించినప్పటికిని తారు రోడ్డు వేయలేదు. మట్టిరోడ్డు కావడంతో గుంతలు ఏర్పడ్డాయ�
Potholes | అంకిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి అంకిరెడ్డిపల్లి వరకు రోడ్డు అడుగడుగునా గుంతలు పడి మరి దారుణంగా మారిపోయింది. ఈ రోడ్డు మార్గం గుండా ప్రయాణించాలంటే ప్రయాణీకులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణి
ఆర్టీసీ డిపో నుంచి ఆరపేట శివారు వరకు ప్రమాదాల నివారణ లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక సీఐ అనిల్ కుమార్, ఎస్సై కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం తాత్కాలిక మరమ్మతులు చేశారు.
Potholes | మెయిన్ రోడ్డు గుంతలమయం కావడంతో అందులో వర్షపు నీరు చేరి రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని రైతులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమత్తులు చేపట్టాలని
Highway Authority జాతీయ రహదారిపై ఉన్న గుంతల్ని తప్పించబోయి.. క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైనట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామి ఆదివారం చెప్పిన విషయం తెలిసిందే. యాక్సిడెంట్కు గురై చిక
lalbaugcha | ముంబైలోని ప్రముఖ లాల్బగ్చా (lalbaugcha) రాజా సార్వజనిక్ గణేశ్ ఉత్సవ మండలికి బృహిన్ ముంబై నగర పాలక సంస్థ భారీ జరిమాన విధించింది. గణేశ్ నవరాత్రుల సందర్భంగా రోడ్డును ధ్వంసం
న్యూఢిల్లీ: రోడ్లు, రహదారులపై ఉండే గుంతల వల్ల ప్రతి రోజు దేశవ్యాప్తంగా చాలా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే కేంద్ర రోడ్డు, రవాణా, రహదారులు శాఖ దీనికి సంబంధించిన డేటాను రిలీజ్ చేసింది. రోడ్ల�
అహ్మదాబాద్: గుజరాత్లోని రోడ్లపై నీటితో నిండిన గుంతల వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తలు ఆదివారం వినూత్నంగా నిరసన తెలిపారు. రూ.500కు అమ్ముడుపోతే ఇలాంటి రోడ్లే ఉంటాయని విమర్శించారు. ఈ మేరకు ఫ్లకార్డు�