సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధాన దారి కంకరతేలి, గుంతలుపడి ఏండ్లు గడుస్తున్నా, పట్టించుకునే వారు కరువయ్యారు.
సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో పలు రోడ్లు అధ్వానంగా మారడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన రోడ్లు తప్పా ఈ రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధ�
రహదారులు బాగుంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల అభివృద్ధిని విస్మరించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ఆర్అండ్బీ రోడ్లు అధ్వానంగా మారడంతో ప్రజల�
రాళ్లూ రప్పలు, గుంతలతో మధురానగర్ రోడ్డు నరకప్రాయంగా మారింది. నెల రోజుల క్రితం మధురానగర్ -ఈ బ్లాక్లో రోడ్డు వేసేందుకు గుత్తేదారుడు రోడ్డును తవ్వి.. నిర్మాణం పూర్తి చేయకుండా వదిలేశారు. దీంతో రోడ్డంతా గో�
అధ్వానంగా మారిన రహదారులపై ప్రజలు అవస్థలు పడుతూ ప్రయాణించాల్సి వస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటినా అధ్వానంగా మారిన రోడ్ల గురించి పట్టించుకునేవారు కరువయ్యారు. ఇప్పటికే ఉన్�
మహారాష్ట్రలోని రోడ్ల దుస్థితి, గుంతలు, తెరిచి ఉన్న మ్యాన్హోళ్ల వల్ల ప్రమాదాలు, మరణాలపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సురక్షితమైన రోడ్లను పొందడం సామాన్యుడి ప్రాథమిక హకు అని స్పష్టం చేసింద
జిల్లాలోని పలు గ్రామాల్లోని రోడ్లు గుంతలమయంగా మారాయి. ప్రయాణికులు ఈ రోడ్ల గుండా వెళ్లాలంటేనే జంకుతున్నారు. అసలే గుంతలతో ఉన్న రోడ్లు.. ఇటీవల కురిసిన భారీవర్షాలకు మరింత అధ్వానంగా మారాయి. గుంతల్లో వర్షపు న�
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ప్రధాన రోడ్లపై గుంతలు ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీగా ఏర్పడిన గుంతలను పూడ్చకపోవడంతో వాహనదారులు ప్రమాదాల
విశ్వనగరంలో ప్రయాణం నరకప్రాయంగా మారుతున్నది. ప్రధాన రహదారుల నుంచి కాలనీల్లోని రోడ్ల దాకా ఎక్కడ చూసినా గుంతలమయమై వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్ల పరిస్థితి మరింత అధ
గుంతలమయంగా మారిన రోడ్డులో బైక్ స్కిడ్ అయి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడకు చెందిన మీన
సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాఫూర్ ప్రధాన రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చడం లేదు. దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధాన రోడ్డుపై తారు లేచిపోవడంతో పదుల సంఖ్యలో గుంతలు ఏర్పడ్డాయి. రాత్రి సమయంల�