రహదారులు బాగుంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల అభివృద్ధిని విస్మరించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ఆర్అండ్బీ రోడ్లు అధ్వానంగా మారడంతో ప్రజల�
రాళ్లూ రప్పలు, గుంతలతో మధురానగర్ రోడ్డు నరకప్రాయంగా మారింది. నెల రోజుల క్రితం మధురానగర్ -ఈ బ్లాక్లో రోడ్డు వేసేందుకు గుత్తేదారుడు రోడ్డును తవ్వి.. నిర్మాణం పూర్తి చేయకుండా వదిలేశారు. దీంతో రోడ్డంతా గో�
అధ్వానంగా మారిన రహదారులపై ప్రజలు అవస్థలు పడుతూ ప్రయాణించాల్సి వస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటినా అధ్వానంగా మారిన రోడ్ల గురించి పట్టించుకునేవారు కరువయ్యారు. ఇప్పటికే ఉన్�
మహారాష్ట్రలోని రోడ్ల దుస్థితి, గుంతలు, తెరిచి ఉన్న మ్యాన్హోళ్ల వల్ల ప్రమాదాలు, మరణాలపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సురక్షితమైన రోడ్లను పొందడం సామాన్యుడి ప్రాథమిక హకు అని స్పష్టం చేసింద
జిల్లాలోని పలు గ్రామాల్లోని రోడ్లు గుంతలమయంగా మారాయి. ప్రయాణికులు ఈ రోడ్ల గుండా వెళ్లాలంటేనే జంకుతున్నారు. అసలే గుంతలతో ఉన్న రోడ్లు.. ఇటీవల కురిసిన భారీవర్షాలకు మరింత అధ్వానంగా మారాయి. గుంతల్లో వర్షపు న�
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ప్రధాన రోడ్లపై గుంతలు ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీగా ఏర్పడిన గుంతలను పూడ్చకపోవడంతో వాహనదారులు ప్రమాదాల
విశ్వనగరంలో ప్రయాణం నరకప్రాయంగా మారుతున్నది. ప్రధాన రహదారుల నుంచి కాలనీల్లోని రోడ్ల దాకా ఎక్కడ చూసినా గుంతలమయమై వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్ల పరిస్థితి మరింత అధ
గుంతలమయంగా మారిన రోడ్డులో బైక్ స్కిడ్ అయి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడకు చెందిన మీన
సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాఫూర్ ప్రధాన రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చడం లేదు. దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధాన రోడ్డుపై తారు లేచిపోవడంతో పదుల సంఖ్యలో గుంతలు ఏర్పడ్డాయి. రాత్రి సమయంల�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి శివారు కలికోటపల్లి-పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ గ్రామాల మధ్య మానేరు వాగులో పోసిన మట్టిరోడ్డుపై కొంతమంది దుండగులు జేసీబీతో గుంతలు తీ�
నియోజకవర్గంలో ని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల రోడ్లు ధ్వంసమై గుంతలమయంగా మారాయని, ప్రభుత్వం వెంటనే ఆధునీకరించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుర్వ విజయ్కుమార్ డిమాండ్ చేశారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కొండాపూర్ నుంచి సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం షేర్ఖాన్పల్లి వరకు రహదారి గుంతమయంగా మారింది. ఏడు కిలోమీటర్ల వరకు రోడ్డు అధ్వానంగా మారడం వల్ల వాహనదారులతోపాటు ప్రయాణిక�
మండలంలోని పోతాన్శెట్టిపల్లి చౌరస్తా వద్ద మెదక్ జోగిపేట్ ఆర్అండ్బీ రోడ్డు గుంతలమయమై ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోరా అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు.