మండలంలోని పోతాన్శెట్టిపల్లి చౌరస్తా వద్ద మెదక్ జోగిపేట్ ఆర్అండ్బీ రోడ్డు గుంతలమయమై ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోరా అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని జహీరాబాద్-బీదర్ ప్రధాన ఆర్అండ్బీ రోడ్డు అధ్వానంగా మారి వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. నిత్యం ఈ రోడ్డు మీదుగా వేలాది వాహనాల రాకపోకలు సాగిస్తాయి.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. రోడ్లపై బీటీ కొట్టుకుపోయి కంకరతేలి అడుగడుగునా గుంతలు ఏర్పడడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. వాహనాలు పాడవుతున్నాయని యజమానులు వాపోతుండగా.. ప్రయ�
నారాయణపేట జిల్లాలోని రోడ్లెక్కితే ఒళ్లు హూనమవుతోంది. గతుకులు.. బురద రోడ్లపై ముందుకు వెళ్లాలంటే ని త్యం సాహసం చేయాల్సిందే.. అది జిల్లా కేంద్రమై నా.. మండల కేంద్రమైనా.. గ్రామాలు, తండాలైనా ఇదే దుస్థితి.. వర్షాకా�
భారీ వర్షాల కారణంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద ఉధృతి కారణంగా రోడ్లు ధ్వంసం కావడమే కాకుండా కోతకు గురయ్యాయి. దీంతో ఆ రహదారుల వెంట వాహనదారులు ప్రాణాలన�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాటి గ్రామం నుంచి ఘనపూర్, వెలిమెల వైపు వెళ్లే రహదారి గుం తలమయంగా మారింది. ఔటర్ సర్వీసు రోడ్డు నుంచి ఘనపూర్, వెలిమెల, కొల్లూరు గ్రామాలకు వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు అధ్�
రోడ్ల విస్తరణపై సర్కారు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల-నాగపురి రోడ్డు ప్రమాదకరంగా మారింది. సింగిల్ లైన్ రోడ్డు పై ట్రాఫిక్ పెరిగిపోవడంతో తరచూ రహదారిపై
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కూటిగల్-సోలిపూర్ గ్రామాల మధ్య ఉన్న రెండు కాజ్వేలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న కాజ్వేలకు మరమ్మతులు చేయించడంలో అధికారులు విఫలమయ్యారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు రోడ్ల నిర్మాణం, మరమ్మతుల పై నిర్లక్ష్యం వహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అవసరమైన తాగ�
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని ఎల్కల్ నుంచి మక్తామాసాన్పల్లికి వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. చిన్నపాటి వర్షానికే రోడ్డు చిత్తడిగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. 20 ఏండ్ల నుంచి రో�
నిన్నామొన్నటి దాకా అద్దంలా మెరిసిన అంతర్గత రహదారులు.. నేడు అడుగుకో గుంతతో ప్రమాదభరితంగా మారాయి. ఆదమరిచి అడుగేస్తే పెద్ద చింతనే తెచ్చిపెట్టేలా ఉన్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వంలో సుందర నగరంగా రూపుదిద్దుకు�
రహదారులు బాగుంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది. గ్రామాల్లో రోడ్డు, రవాణా సౌకర్యం మెరుగుపర్చడానికి ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చుచేస్తోంది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని చాల్కి, చీకూర్తి, హుస్సేన్నగ