Exams postpone | జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో గురువారం జరగాల్సిన పీజీ, బీఎడ్, ఎమ్మేడ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కే సంపత్ క�
Vishwambara | ఒకప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ (VFX), గ్రాఫిక్స్ అన్నా హాలీవుడ్ సినిమాలే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు భారతీయ సినిమా, ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ గొప్పగా ముందుకు సాగుతోంది. ఎస్.ఎస్. రాజమౌళి, నాగ్ అశ్విన్, ప్రశ�
Vishwambhara | మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’ . ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న వశిష్ఠ (బింబిసార ఫేమ్) దర్శకత్వం వహిస్తుండగా, చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం ఇప్పటికే చ
Vishwambhara | టాలీవుడ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ‘విశ్వంభర’ (Vishwambhara) కూడా ఒకటి. అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా..
శుక్రవారం మధ్యాహ్నం జరగాల్సిన మంత్రి మండలి సమావేశం (Cabinet Meeting) వాయిదాపడింది. ముఖ్యమంత్రి సహా కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో క్యాబినెట్ భేటీని ప్రభుత్వం వాయిదావేసింది.
Vishwambhara | 'బింబిసార' సినిమాతో సంచలన హిట్ కొట్టిన యువ దర్శకుడు మల్లిడి వశిష్ఠ, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ అనే సోషియో-ఫాంటసీ సినిమాను డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.
Nimisha Priya | చివరి నిమిషంలో నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా పడిందని, నిమిష చేతిలో మరణించిన మహద్ కుటుంబాన్ని బ్లడ్ మనీ (Blood Money) తీసుకునేలా ఒప్పించడం కోసం భారత్కు చెందిన ఓ మత గురువు మధ్యవర్తిత్వం వహిస్తున్నారని విశ్
దేశవ్యాప్తంగా సీఏ పరీక్షలు (CA Exams) వాయిదా పడ్డాయి. భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సీఏ మే 2025 పరీక్షలను వాయిదావేస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
Jagan petition | వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబంలో జరుగుతున్న ఆస్తులు, షేర్ల పంపకం గొడవపై నేషనల్ కంపెనీ లా ట్రెబ్యునల్ ఈనెల 13కు విచారణను వాయిదా వేసింది.
AP High Court |ముంబయి సినీనటి కాదంబరి జత్వానిని నిర్భందించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణ ఏపీ హైకోర్టు ఈనెల 23కు వాయిదా వేసింది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్పీ పరీక్షలను వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం అయ్యాయని ఈ పరిస్థితుల్లో పరీక్షలను నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలను జారీచేయ�
టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు గురువారం సుమారు 50 మంది నిరుద్యోగ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు జరిపిన చర్చల్లో ఈ విషయం తేటతె�