Imran Khan: ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచే ఓటేశారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆయన ఓటింగ్లో పాల్గొన్నారు. జైలుశిక్ష అనుభవిస్తున్న ఇతర రాజకీయ నాయకులు కూడా ఓటేశారు. ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ మాత్రం ఓటు వేయలేదు
ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల మిశ్రమ ఫలితా లు వచ్చాయి. బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ విజయం సాధించగా, ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ విజయం సాధించా
జగిత్యాల జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా, ఒక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు.
ఖమ్మంలో ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యపై కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి 19,463 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం నియోజకవర్గంలో 2,43,118 ఓట్లకు గాను 2,12,549 ఓట్ల�
నర్సంపేట శాసనసభ ఓట్ల లెక్కింపును వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు నర్సంపేట ఎన్నికల అధికారి కృష్ణవేణి తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ ఓట్ల �
అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని గోడౌన్లలో ఎలక్షన్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్రాల్లో అడుగడుగునా సీసీ కెమెరాలను బిగించారు. ప్రతి నియోజకవర్�
వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మారెట్ యార్డులో ఆదివారం చేపట్టనున్న ఓట్ల లెకింపు ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. జిల్లా పరిధిలోని పరకాల, వరంగల�
కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఆదివారం తేలనున్నది. మరికొన్ని గంటల్లో ఉత్కంఠకు తెరపడనున్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నియోజకవర�
జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్�
విజయం ఎవరిని వరించునో తెలిసే రోజు నేడు. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ హవేళీఘనపూర్లోని వైపీఆర్ కళాశాలలో ఆదివారం జరగనున్నది. ఈ ఎన్నికల్లో ప�
అసెంబ్లీ ఎన్నికల కౌ ంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించే విధం గా సన్నద్ధం కావాలని పెద్దపల్లి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం రామగిరిలోని జేఎన్టీయూ ఇంజనీరిం గ్ క�
పూర్వ కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ను కలుపుకొని 13 అంసెబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటి పరిధిలో 31,78, 980 మంది ఓటర్లు ఉండగా, అందులో 24,56,146 మంది ఓటు (77.26 శాతం) హక్కును వినియోగించుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెల్లడి కానున్నాయి. గురువారం పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఓట్ల లెక్కింపు ఉండడంతో అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సం
జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాహుల్ మహివాల్, సిర్పూర్�