యావత్ దేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కర్ణాటకల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Karnataka Polls) మరికాసేపట్లో తేలనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.
స్వాతంత్ర్యానంతరం జరిగిన తొలి ఎన్నికల్లో ఓటు వేసిన 106 ఏండ్ల శ్యాం శరణ్ నేగి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
విదేశాల్లో ఉంటున్న భారత పౌరులు ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్(ఈటీపీబీఎస్) ద్వారా ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశాలు పరిశీలిస్తున్నట్టు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. దక్షి�
ECI on Postal ballot: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఎన్నికలు జరుగనున్న అన్ని రాష్ట్రా�