ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతీ ఉద్యోగీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హకు వినియోగించుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, వయసురీత్యా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ పోలింగ్ కేంద్రానికి రాలేని వారి కోసం ‘హోం ఓటింగ్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను శుక్రవారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు చేపడుతున్నట్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం�
దివ్యాంగులు, 85 ఏండ్లు పైబడిన వృద్ధులకు కల్పించిన పోస్టల్ బ్యాలెట్ అవకాశంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ విస్తృత ప్రచారం నిర్వహించాలని అఖిల భారత వికలాంగుల హకుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు వ�
Postal Ballot | పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కవరేజీ కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులు.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. పోస్టల్ బ�
భారత ఎన్నికల సంఘం గుర్తించిన అత్యవసర సర్వీస్ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఓటు హకును వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికా
అత్యవసర సేవలు అందిం చే శాఖల ఉద్యోగులు లోక సభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో �
పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ సమష్టిగా కలిసి పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్తోపాటు 85 ఏండ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే ఓటుహక్కు వినియోగించుకునేందుకు 12-డీ ఫారాలను అందజేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలె�
vమెడికల్ కళాశాలలోని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగులను ఎంపిక చేయాలని కలెక్టర్ శ్రీహర్ష పేర్కొన్నారు. కలెక్టరేట్లో మెడికల్ కళాశాల కోసం తాత్కాలిక ఉద్యోగుల నియామకంపై సోమవారం సమీక్ష నిర్వ�
లోక్సభ ఎన్నికల విధుల కోసం ఎంపికైన సిబ్బందికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక తెలిపారు. ఏప్రిల్ 1, 2 తేదీల్లో జరిగే ఈ శిక్షణ తరగతులకు ఆ సిబ
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ సంబంధిత అధికారులకు సూచించారు.
లోక్ సభ ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఫారం 12ని వినియోగించుకోవాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ కోరారు.
ECI | ఎన్నికల రోడ్ షోలు, ర్యాలీల్లో పటాకులు పేల్చడానికి అనుమతి లేదని కేంద్రం ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది.
పోలింగ్ రోజు ఎన్నికల వార్తలను కవర్ చేసే జర్నలిస్టులతో పాటు అత్యవసర సేవల్లో ఉన్న వారందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మెట్రోలు, రైల్వే తదితర వ