ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Delhi Election Results) కొనసాగుతున్నది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ముగిసింది. బీజేపీ కంటే అధికార ఆప్ వెనుకబడిపోయింది. పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రద�
పోస్టల్ బ్యాలెట్లోనూ నోటాకు ఓట్లు పోల్ అయ్యాయి. ఉద్యోగులు, దివ్యాంగులు, 85 ఏండ్లు పైబడినవారి సౌకర్యార్ధం పోస్టల్ బ్యాలెట్ను ఎన్నికల సంఘం కల్పించింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 2.18 లక్షల ఓట్లు పోల్ అయ్యా
AP News | కౌంటింగ్ సమయంలో వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఏపీలో మాత్రమే పోస్టల్ బ్యాలెట్పై కొత్త నిబంధన పెట్టారని అన్నారు.
AP News | పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సర్వోన్నత న్యాయస్థానంలో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. ఎన్నికల కౌంటింగ్ ప�
పక్క రాష్ట్రం ఆంధ్రాలో పోలింగ్ ముగిసింది మొదలు పోస్టల్ బ్యాలెట్లపై జరుగుతున్న రాద్ధాంతం అంతాఇంతా కాదు. చివరకు రాజకీయ పార్టీలు కోర్టుల తలుపులు తట్టాయి. పోస్టల్ బ్యాలెట్లపై కొన్నిచోట్ల గెజిటెడ్ అధి�
Postal Ballot | పోస్టల్ బ్యాలెట్పై రిటర్నింగ్ అధికారి సీల్ (స్టాంపు) లేకపోయినా ఫర్వాలేదని.. సంతకం ఉంటే చాలని.. అలాంటి పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించొద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలపై అధికార వైఎస్
నిబంధనలు పక్కాగా పాటిస్తూ.. ఓట్ల లెకింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక సూచించారు. చేవెళ్ల మండలం గొ ల్లపల్లి గ్రామంలోని
నల్లగొండ పార్లమెంట్ పరిధిలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు.
చేవెళ్ల లోక్సభ ఎన్నికకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 43 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 29,38,370 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు.
లోక్సభ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్కు ముందే ఓటేశారు. వీరితోపాటు ఎన్నికల సిబ్బంది సైతం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. అయితే శనివారం మిర్యాలగూడ పట్టణంలోని కేఎన్ఎం డిగ్రీ కళాశాలలో ఓటు వేసేందుకు కొందరు ఉపాధ్యాయుల �