న్యూఢిల్లీ: ఇండియాలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,47,254 మంది కరోనా సంక్రమించింది. నిన్నటితో పోలిస్తే కొత్తగా 29,722 కేసులు అధికంగా నమోదు అయ్యాయి. ఇక
ముంబై: మహారాష్ట్రలో స్కూళ్లను సోమవారం నుంచి తెరవనున్నారు. ముంబై మహానగరంలోనూ పాఠశాలలను సోమవారం నుంచి తెరవనున్నట్లు మంత్రి వెల్లడించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఒకటో తరగతి నుం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజు వారీ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,64,202 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈ రేటు 6.7 శాతం అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆర�
12 వేలు దాటిన యాక్టివ్ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో 1,500కుపైగా నమోదు హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతున్నది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 73 వేల మందికి పరీక్షలు నిర్వ�
రాష్ట్రంలో వేగంగా కరోనా వ్యాప్తి 4 వారాలు వైద్యసిబ్బంది సెలవులు రద్దు నెల రోజులపాటు రాజకీయ పార్టీల సమావేశాలు నిర్వహించొద్దు డీపీహెచ్ శ్రీనివాసరావు విజ్ఞప్తి హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్�
ఒక్క రోజులోనే రెట్టింపైన పాజిటివిటీ రేటు కొత్తగా 10 మందికి ఒమిక్రాన్ వేరియంట్ హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా పంజా విసిరింది. 24 గంటల్లోనే కేసులు, పాజిటివిటీ రేటు రెట్టింప�
లండన్: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తికి కేంద్ర బిందువైన దక్షిణాఫ్రికాలో.. గడిచిన వారం రోజుల్లో కొత్త కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 40 శాతం తగ్గాయి. దీంతో డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ ప్రమాదకరం కాద�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనాతో మరో ముగ్గురు మృతి చెందారు. గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారని ఏపీ వైద్యారోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించారు. గడిచిన 24 గంటలో 31,158 మంది నుంచి కరోనా న
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 148 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ముగ్గురుమరణించారు. కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు చనిపోయారని ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో క�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 108 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటలో్ కొవిడ్ తో ఒకరు మృతి చెందగా మరో 141 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,878 కరోనా యాక్టివ్ కేసులున్నాయని ఏపీ వైద్య ఆర
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ కారణంగా ముగ్గురు మృతి చెందారు. విశాఖపట్నం, కృష్ణా, నెల్లూరు జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు చొప్నున మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 31,131 మందిని పరీక్షించగా 156 మందికి కొవిడ్ పాజి�
ఒమిక్రాన్ పేషెంట్పై కర్ణాటక దర్యాప్తు బెంగళూరు: ఒమిక్రాన్ గుర్తించిన ఇద్దరు బాధితుల్లో మొదటివ్యక్తి.. 66 ఏండ్ల దక్షిణాఫ్రికా వాసి దేశం విడిచి వెళ్లడంపై కర్ణాటక సర్కారు శుక్రవారం దర్యాప్తునకు ఆదేశిం�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 138 కరోనా కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్య అధికారులు వెల్లడించారు. కరోనాతో ఒకరు మృతి చెందగా దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,445 చేరుకున్నాయి. ప్రస్తుతం ఏపీలో 2,157 యాక్టివ్ కేసులు ఉన్నాయి