అమరావతి : ఏపీలో కొత్తగా 184 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో వైద్యసిబ్బంది 29,595 మందికి పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొవిడ్ బారిన పడి కృష్ణా జిల్లాకు చెందిన ఒకరు మృతి �
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8865 కొత్త కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 287 రోజుల్లో ఇదే అత్యల్ప సంఖ్య. ఇక వైరస్ బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 197�
అమరావతి : ఏపీలో కొత్తగా 262 మందికి పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో 33వేల 362 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించామని వివరించారు. కొవిడ్ కారణంగా శ్రీకాకుళం, కృష్ణా జి�
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 10,126 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి నుంచి నమోదు అయిన పాజిటివ్ కేసుల్లో ఇదే అత్యల్ప సంఖ్య. 266 రోజుల తర్వాత అతి తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్�
న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో 16,326 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 666 మంది కరోనాతో మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,73,728గా ఉంది. ప్ర
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 231 రోజుల్లో ఇదే అత్యల్ప సంఖ్య. దేశవ్యాప్తంగా 19,470 మంది కరోనా నుంచి కోలుకోగా, గడిచిన 24 గంటల్లో 164 మంది మరణించి
న్యూఢిల్లీ: ఇండియాలో కొత్తగా 14,313 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా 26,579 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 181 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య �
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,346 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 209 రోజుల్లో ఇదే అత్యల్పం. అయితే ఒకే రోజులో 263 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింద�
న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో 24,354 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 2,73,889గా ఉంది. గడిచిన 197 రోజుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య తొలిసారి తక్కువగా నమోదు అయినట్లు కేంద్�
న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 26,727 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 277 మంది వైరస్ బారినపడి మృతిచెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. 28,246 మంది వైరస్ నుంచి �
న్యూఢిల్లీ: ఇండియాలో కొత్త 18,795 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 179గా ఉంది. కొత్తగా 26,030 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశా�
Covid in Kerala: కేరళలో కరోనా మహమ్మారి ( Covid in Kerala ) విస్తృతి కొనసాగుతున్నది. గత రెండుమూడు రోజుల నుంచి తగ్గినట్టే తగ్గిన కొత్త కేసుల సంఖ్య ఇవాళ
Covid: కేరళలో కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గడంలేదు. అక్కడ ఇప్పటికీ 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా కొత్తగా
Corona in Kerala: కేరళలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. అక్కడ గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన రోజువారీ కొత్త కేసుల సంఖ్య ఇవాళ అమాంతం