డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరుగుతున్న కుంభమేళాలో ఐదు రోజుల్లో 1,701 మందికి కరోనా సోకింది. ఇంకా చాలా మంది రిపోర్టులు రావాల్సి ఉన్నదని, అవి వస్తే బాధితుల సంఖ్య 2,000లకు చేరుకునే అవకాశముందని అధికా
పండుగరోజూ 72 వేలకు పైగా పరీక్షలు 8 మంది మృతి.. 25 వేల మందికి చికిత్స హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. మంగళవారం ఉగాది పండుగ రోజు సైతం 72,364 వైరస్ నిర్ధారణ పరీక్షలు న�
ఒక్కరోజే 1.11 లక్షల పరీక్షలు 17,791 మందికి చికిత్స హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను ప్రభుత్వం రెట్టింపుచేసింది. శుక్రవారం ఒక్కరోజే 1,11,726 మందికి టెస్టులు నిర్వహించగా, 2,909 మందిక�
గురువారం 2,478 మందికి పాజిటివ్ అత్యధికంగా జీహెచ్ఎంసీలో 402 కేసులు 15,472 మందికి చికిత్స.. ఐదుగురి మృతి హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను ప్రభుత్వం రెండింతలు చేసింది. గురువారం �
కరోనా కేసులు | రాష్ట్రంలో కొత్తగా 1097 కరోనా కేసులు నమోదవగా, మరో ఆరుగురు మృతిచెందారు. కొత్తగా 268 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,13,237కు పెరిగింది. ఇం�
హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. చాప కింద నీరులా వ్యాప్తి చెందుతూ ప్రమాదాన్ని తెచ్చి పెడుతున్నది. శుక్రవారం 59,705 నమూనాలను పరీక్షించగా, 1,078 పాజిటివ్ కేసులు నమో
ఢాకా: బంగ్లాదేశ్లో మళ్లీ పూర్తి స్థాయిలో ఏడు రోజుల లాక్డౌన్ ప్రకటించారు. సోమవారం నుంచి సంపూర్ణ లాక్డౌన్ అమలులోకి రానున్నది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ఉదృతం అవుతున్న నేపథ్యంలో షేక్ �
న్యూఢిల్లీ: దేశంలో గత వారం రోజులుగా ప్రతిరోజు 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రికవరీ అయ్యేవారి సంఖ్య కంటే కొత్తగా కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. దా�