న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 38,949 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 542 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. 40,026 మంది వైరస్ నుంచి రికవరీ అయ్యారు.
న్యూఢిల్లీ : మళ్లీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 5 శాతం కేసులు ఎక్కువ నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ సమాచారం మేరకు.. గత 24 గంటల్లో 45,892 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
2 లక్షల కంటే తక్కువ న్యూఢిల్లీ, మే 29: దేశంలో సెకండ్ వేవ్ ఉద్ధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన రెండు రోజుల్లు రోజువారీ కేసులు 2 లక్షల కంటే తక్కువ నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు (కరోనా టెస్టుల్లో పాజిటివ్లుగా
బెంగళూర్ : కర్నాటకలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 24,214 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 25 లక్షల మైలురాయి దాటింది. ఇక 20,94,369 మంది వై�
ఇప్పటికే 5,35,241 కేసులు నమోదు 9 రోజుల వ్యవధిలోనే 1,47,485 నో మాస్క్ ఫైన్లు రూ.32.18 కోట్లు హైదరాబాద్, మే 21, (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్నవారి వాహనాలను పోలీసులు భారీ సంఖ్యలో సీజ్
కొత్తగా 4,298 మందికి పాజిటివ్ హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల కన్నా డిశ్చార్జిలే అధికంగా ఉంటున్నాయి. శనివారం కొత్తగా 4,298 మందికి వైరస్ పాజిటివ్గా తేలిం ది. అదే సమయంల�
కొత్తగా 4,305 మందికి పాజిటివ్ హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శుక్రవారం రికార్డుస్థాయిలో డిశ్చార్జిలు నమోదయ్యాయి. ఒక్కరోజే 6,361 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు వైద్యారోగ్యశాఖ బులిటెన్లో తెలిపి�
ఒక్కరోజే 7,432 మంది డిశ్చార్జి హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. సోమవారం 70,961 నమూనాలను పరీక్షించగా, 6,876 మందికి పాజిటివ్గా తేలినట్టు వైద్యారోగ్యశాఖ మంగళవారం పేర్కొ�
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సోమవారం నమోదైన కరోనా కేసుల్లో భారత్ నుంచే 38% కేసులు ఉన్నాయి. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి మొత్తం కేసుల్లో ఒక దేశం కేసుల వాటా ఇంత భారీగా ఉండటం ఇదే తొలిసారి. జాన్స్ హాప్క�
దేశంలో కార్చిచ్చులా వ్యాపిస్తున్న కరోనా..పది రోజుల్లోనే రెట్టింపయిన రోజూవారీ కేసులు ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ .. సీఎం ప్రకటన కుంభమేళాలో 5 రోజుల్లో 1700 కేసులు విదేశీ వ్యాక్సిన్లకు మూడు రోజుల్లో అనుమతి కేసు�