నిరుపేద, అనాథ బాలికల కోసం ప్రభుత్వం ప్రతి మండలంలో కస్తూర్భా బాలికల విద్యాల యం (కేజీబీవీ) ఏర్పాటు చేసింది. ఇంటర్కు విద్య అందిస్తున్న కేజీబీవీల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులు అందుబాటు�
CMRF |పేద ప్రజలు అనారోగ్యానికి గురై ప్రైవేటు దవాఖానల్లో చికిత్సపొంది ఆర్థిక సాయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయడంతో ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే
Minister Vakiti Srihari | రాష్ట్రంలో పేదోడి కలను సహకారం చేసి వారి అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
పేద ప్రజలకు సీఎం రిలీఫ్ పండ్ పథకం అండగా నిలుస్తుందని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో లబ్దిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ పం
Sunrise Charitable Trust | ఘట్ కేసర్ మున్సిపాలిటీ ఎన్ ఎఫ్సీ నగర్లోని సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో నగరంలోని బాలాజీ నగర్ కు చెందిన మేదోజీ చంద్రమౌళి చారి కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. అతనికి షుగర్ వ్యాధి ఎక్క
MLA KP vivekanand | కుత్బుల్లాపూర్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మంజూరు చేయించిన మూడు ఎల్వోసీ పత్రాలను అందజేశారు.
అన్నదానం గొప్పదానమని పెద్దపల్లి లయన్స్క్లబ్ కార్యదర్శి బొడకుంట రాంకిషన్ అన్నారు. పేద వారి కడుపు నింపేందుకు చేస్తున్న ఈ బృహత్తర కార్యక్రమానికి దాతలు సహకరించాలని కోరారు.
Welfare Scheme | చర్లపల్లి డివిజన్కు చెందిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్కు చెందిన 22 మంది లబ్ధిదారులకు కాప్రా కార్పొరేటర్ స్వర్ణరాజులతో కలిసి చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి చెక్కులను పంపిణీ చే�
నిరుపేదనైన తనకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఎంతో ఆశపడినప్పటికీ జాబితాలో పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ గిరిజనుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
అర్హులను పక్కనపెట్టి పక్కా భవనాలు, వ్యవసాయ భూములు, ఆస్తులు ఉన్న వారికి ఇండ్ల జాబితాలో చోటు కల్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారేపల్లి మండలం పేరుపల్లి పంచాయతీకి చెందిన నిరుపేదలు, దరఖాస్తుదారులు డాక్టర�
కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు రావడం లేదని, ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని హనుమకొండ జిల్లా రాంనగర్కు చెందిన మహమ్మద్ పాషా శుక్రవారం వరంగల్ పోలీసు హెడ్ క్వార్టర్స్ ఎదుట ఉన్న హో�
కాంగ్రెస్ పార్టీ పేదలపై ప్రతాపం చూపుతున్నదని, కూరగాయలు అమ్మేవారి జీవితాలను కూల్చుతున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాసర్ మం డిపడ్డారు. హనుమకొండ చౌరస్తా వద్ద ఉన్న చిరువ్యా�
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేదలకు అందడం లేదని మున్సిపాలిటీ వార్డు ప్రజలు ఆందోళన చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి మున్సిపల్ వార్డులో సుమారు 10
CMRF | దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన జనగామ బూదయ్యకు బుధవారం రూ. లక్ష 75 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించారు.