Chittem Rammohan Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ ( Congress ) పాలనలో పేదలు, మధ్య తరగతి ప్రజలు, రైతులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు.
CM Relief Fund | తెలంగాణలో ఎక్కడా లేని విధంగా పేద, మధ్య తరగతి కుటుంబాల ఆరోగ్య రక్షణ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతోగానో తోడ్పాటునందిస్తుందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఇండ్ల మంజూరు జాబితాలో అసలైన నిరుపేదలను విస్మరింరంటూ కారేపల్లి మండలం భాగ్యనగర్ తండా, పాటిమీదిగుంపు గ్రామస్తులు ఆరోపించారు. పెద్దలకు, గ్రామానికి చుట్టచూపుగా వచ్చిపోయే వారికి ఇండ్లు మంజూరు చేశారని భగ్గ�
ఇందిరమ్మ ఇండ్లు పక్కదారి పడుతున్నాయా..? అర్హులకు కాకుండా కాంగ్రెస్ నాయకులకు, వారి బంధువులకు మాత్రమే కేటాయిస్తున్నారా..? అర్హులైన పేదలు అడిగితే రూ. వేలల్లో లంచాలు డిమాండ్ చేస్తున్నారా..? అంటే ప్రస్తుత పరి�
రాష్టంలో నిరుపేదలకు వైద్య సహాయం నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏడాదిలో రూ.1070 కోట్ల ఆర్ధిక సహాయం అందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మంత్రి మండలంలోని తన క్యాంపు కార్యాలయంలో 71
Tammineni Veerabadram | తెలంగాణ ప్రభుత్వం ఫార్మాసిటీ రద్దుచేసి ఫోర్త్ సిటీ పేరుతో పేదల భూములను పెద్దలకు కట్టబెడుతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చ
పేదల జోలికి వస్తే సహించేది లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సనత్నగర్లోని దాసారం లో సుమారు 300 కుటుంబాలు గత 30 ఏండ్ల నుంచి గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు.
CMRF | నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందని దుబ్బాక నియోజకవర్గ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గతంలో పేదలకు గ్రామాల్లో అధిక శాతం సీఎం సహాయ నిధి చెక్కులను అందించడం జరిగిందన్నారు.
MLA Marri Rajasekhar Reddy | పేదల ఆరోగ్యం కోసం బస్తీలలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామన్నారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. మల్కాజిగిరిలోని దవాఖాన, మల్కాజిగిరి అల్వాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఉచితంగా వైద్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంపైగా పూర్తి అయినా మాడ్గుల మండలానికి కల్యాణ లక్ష్మి కింద పేదింటి ఆడపడుచుల వివాహాలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ రూ. లక్ష, తులం బంగారం ఇస్తామన్నారు.
Indiramma Atmiya Bharosa | పట్టణాల్లో భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు కోసం 2025-26 బడ్జెట్లో నిధులు కేటాయించాలని పట్టణ పేదల సంఘం కన్వీనర్ దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు.
Govt Land | ఇవాళ నిరుపేదలైన అర్హులతో కలిసి సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేశ్ ధర్నా నిర్వహించారు.
యునాని ఉచిత వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో దవాఖానకు తాళం పడింది. వైద్యుల కొరత రోగులకు శాపంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన దవాఖానలోని యునాని వైద్యశాలకు తాళం వేసి