రాష్టంలో నిరుపేదలకు వైద్య సహాయం నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏడాదిలో రూ.1070 కోట్ల ఆర్ధిక సహాయం అందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మంత్రి మండలంలోని తన క్యాంపు కార్యాలయంలో 71
Tammineni Veerabadram | తెలంగాణ ప్రభుత్వం ఫార్మాసిటీ రద్దుచేసి ఫోర్త్ సిటీ పేరుతో పేదల భూములను పెద్దలకు కట్టబెడుతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చ
పేదల జోలికి వస్తే సహించేది లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సనత్నగర్లోని దాసారం లో సుమారు 300 కుటుంబాలు గత 30 ఏండ్ల నుంచి గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు.
CMRF | నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందని దుబ్బాక నియోజకవర్గ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గతంలో పేదలకు గ్రామాల్లో అధిక శాతం సీఎం సహాయ నిధి చెక్కులను అందించడం జరిగిందన్నారు.
MLA Marri Rajasekhar Reddy | పేదల ఆరోగ్యం కోసం బస్తీలలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామన్నారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. మల్కాజిగిరిలోని దవాఖాన, మల్కాజిగిరి అల్వాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఉచితంగా వైద్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంపైగా పూర్తి అయినా మాడ్గుల మండలానికి కల్యాణ లక్ష్మి కింద పేదింటి ఆడపడుచుల వివాహాలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ రూ. లక్ష, తులం బంగారం ఇస్తామన్నారు.
Indiramma Atmiya Bharosa | పట్టణాల్లో భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు కోసం 2025-26 బడ్జెట్లో నిధులు కేటాయించాలని పట్టణ పేదల సంఘం కన్వీనర్ దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు.
Govt Land | ఇవాళ నిరుపేదలైన అర్హులతో కలిసి సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేశ్ ధర్నా నిర్వహించారు.
యునాని ఉచిత వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో దవాఖానకు తాళం పడింది. వైద్యుల కొరత రోగులకు శాపంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన దవాఖానలోని యునాని వైద్యశాలకు తాళం వేసి
మూసీ నది పరివాహక ప్రాంతంలో ఇండ్లను కూల్చడానికి వచ్చే బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతామని, పేద ప్రజలను అన్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి హెచ్చరించారు.
హైడ్రా పేదల ఇండ్ల జోలికి రావద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు. ఫామ్హౌస్లు, విల్లాలు కట్టుకున్న పెద్దల అక్రమ కట్టడాలు కూల్చడాన్ని ఏమీ తప్పు పట్టడం లేదని చెప్పారు.
‘పది నెలల పాలనా కాలంలో సీఎం రేవంత్రెడ్డి పేద, మధ్య తరగతి ఇండ్లను కూల్చుడు.. కేసీఆర్ను తిట్టుడు తప్ప చేసిందేమీ లేదు. ఇకనైనా కూల్చుడు బంద్ పెట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టు’ అని శాసమండలిలో ప�