Patlolla Kartik Reddy | వచ్చే ప్రభుత్వం మాదే ఉంటది.. నేనింకా 30 సంవత్సరాలు రాజకీయాలు కూడా చేస్తా. ప్రతీ చిన్న అధికారి నుంచి కలెక్టర్ వరకు అందరినీ గుర్తు పెట్టుకుంటా. మీరు మావోళ్ల జోలికొస్తే మాత్రం ఎవరిని కూడా ఎక్కడ కూడా
velugumatla Victims | కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం లేకుండా పేదలను వారి ఇళ్లలో నుంచి బలవంతంగా ఖాళీ చేయించి ఇళ్లను కూల్చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూదాన్ భూముల్లో ఇండ్లను కోల్పోయిన పేదలు ప్రభుత్వ యంత్రాంగం, �
Rayapole Mandal | గ్రామానికి చెందిన కిషన్ మృతి చేయడం బాధాకరమని, ఆయన కుటుంబానికి రైతూ బీమా పథకం ద్వారా సహాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మంతూర్ గ్రామ సర్పంచ్ పర్వేజ్ అహ్మద్, ఉప సర్పంచ్ బంధరం సంతోష్ పేర్కొన్�
గ్రామీణ పేద ప్రజలకు కుదురుపాక బిసిఎం ట్రస్ట్ వరం లాంటిదని రామన్నపేట సర్పంచ్ చింతలపల్లి కవిత వెంకటరెడ్డి చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక బీసీఎం ట్రస్ట్ కంటి దవఖాన ఆధ్వర్యంల
నిరుపేదలమైన తమకు కూడా డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేయాలని మహిళలు ఆందోళనకు దిగిన ఘటన ధర్పల్లి మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకున్నది. ధర్పల్లి మండల కేంద్రంలోని భీమ్గల్ రోడ్డులో ఉన్న 48 డబుల్ బెడ్ర�
సాధారణంగా బుల్డోజర్కు ఆలోచనా శక్తి ఉండదు. ఒక్కసారి పని మొదలు పెట్టిందంటే కూల్చుకుంటూ పోవుడే. కానీ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన హైడ్రా బుల్డోజర్ మాత్రం అత్యంత తెలివైనది! దానికి పేదోళ్లు.. పెద్దోళ్లన్న వి
Farooq Hussain | ప్రతీ మండలంలో పార్టీలకు అతీతంగా కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకొని వారికి తోచిన విధంగా సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నట్లు మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ పేర్కొన్నారు.
‘ గోపన్న మా కుటుంబం వీధిన పడకుంట ఆపిండు. తిండి లేక ఇబ్బంది పడుతుంటే నాకు, నా భర్త దస్తగిరికి జీటీఎస్ దేవాలయంలో ఉద్యోగం పెట్టిచ్చిండు. మాలాంటి వేలాది మంది పేదోళ్లకు అండగ ఉన్నడు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దగ్గరపడుతున్నా భూ క్రబద్ధ్దీకరణపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములలో ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం గడుపు�
ప్రస్తుతమున్న జీఎస్టీని సవరించి జీఎస్టీ 2.0 తీసుకువస్తున్నామని, దీని ద్వారా ప్రజలపై భారం తగ్గించామని, ఇది ప్రజలకు దీపావళి బొనంజాయే అని కేంద్రం గొప్పగా చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు దానికి పూర్తి విరుద్�