Bihar Caste Survey: బీహార్లో కుల గణనకు చెందిన రిపోర్టును ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజల్లో 42 శాతం మంది కటిక పేదలే ఉన్నట్లు రిపోర్టులో వెల్లడించారు. ఇక �
బిహార్లో కుల గణన (Caste Census) చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడాన్ని జేడీయూ నేత విజయ్ కుమార్ చౌధరి తప్పుపట్టారు
MLA Chander | సమాజంలోని పేదలకు, అనార్థులకు సేవ చేయడం వారికి చేయూతను అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం శారదానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జ్యోతి గాంధీ ఫౌండేషన�
పేదలు, సామాన్యుల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ వడ్డీ వ్యాపారాన్ని బిందాస్గా నడిపించుకుంటూ పేదల కష్టాన్ని దోచుకుంటున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో సా మాన్య కుటుం�
రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లలో అన్ని రంగాలతోపాటు అత్యంత ప్రధానమైన విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ పేద, మధ్య తరగతి వర్గాలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నది. గురుకుల పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలల ఏర్
ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్లో ఉన్న బీఆర్ గార్డెన్స్లో మున్సిపల్ అ
పేదోళ్ల సొంతింటి కలను నెరవేర్చే విషయంలో కేంద్రం అంతులేని వివక్ష చూపుతున్నప్పటికీ, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులను వెచ్చిస్తున్నది.
హోలీ పండుగ రోజు మానేరు వాగులో పడి మరణించిన ముగ్గురు విద్యార్థుల కుటుంబాలకు మంత్రి గంగుల కమలాకర్ అండగా నిలిచారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.3 లక్షలతో పాటు మంత్రి సొంతంగా మరో రూ.2 లక్షలు చెల్లిస్తానని ప్రకటిం
దేశంలో రోజు రోజుకీ ఆకలి కేకలు పెరుగుతున్నాయి. పేదోడికి బుక్కెడు బువ్వ దొరకడం లేదు. ప్రపంచ ఆకలి సూచీలో మన దేశం 101వ స్థానం నుంచి 107 స్థానానికి దిగజారింది.
ఇటీవల మరణించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే గడ్డం సాయన్న పేదల పక్షపాతి అని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండేవారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సాయన్న ఔన్నత్యం గల మనిషి అని గుర్తుచేశారు.
సంక్షేమ సారథి, పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు. సొంతజాగా ఉండి ఇల్లు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు సంకల్పించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఇండ్ల నిర్మాణం కోస
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు, గురువారం నాటి కేబినెట్ మీటింగ్లో మరిన్ని సాహోపేత మైన నిర్ణయాలు తీసుకున్నది. ప్రధానంగా పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరేలా ‘గృహలక్ష్మి ప