ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే దేవాలయాలు పూర్వవైభవం సంతరించుకుంటున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తిరుపతి, ఇంద్రకీలాద్రి తరహాలో యాదగిరిగుట్ట దేవాలయాన్ని పునర్�
పర్వతగిరి పర్వతాల శివాలయ పునఃప్రతిష్ఠాపన వేడుకలు రెండో రోజు గురువారం కనుల పండువగా సాగాయి. ఉదయం సుప్రభాత సేవతో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. శివాలయంలో ఉదయం వేద సృష్టి, దేవతామూర్తులకు పంచామృతాభిషేకాలు �
మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో వెలసిన శనైశ్చర స్వామి ఆలయంలో శని అమావాస్య సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. శని అమావాస్య, శని త్రయోదశి స్వామి వారికి ప్రత్యేకం. ఈ రోజుల్లో శనైశ్చర స్వామికి న�
వేములవాడ రాజన్న ఆలయంలో లయబ్రహ్మ, నాదబ్రహ్మ సద్గురు త్యాగరాజ స్వామివారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడోరోజ శుక్రవారం కార్యక్రమాలు ప్రేక్షకులను భక్తిరస సంద్రంలో ముంచెత్తాయి
ధర్మపురి శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారి ఆలయ ఆవరణలోని శేషప్ప కళావేదికపై శుక్రవారం గోదారంగనాథుల కల్యాణోత్సం వైభవంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు బొజ్జ రమేశ్శర్మ, సామవేద పండితులు ముత్యాల శర్మ నేతృత్వం
గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లి వీరభద్రస్వామి ఆలయ 32వ వార్షికోత్సవాలు ఈనెల 14వ తేదీ నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామి వారి జాతరను జరుపుకోవడం ఆనవాయిత�
పంచనారసింహుడి క్షేత్రం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. సెలవు దినం కావడంతో స్వయంభువుడి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మం
యాసంగి పంట పెట్టుబడి కోసం రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ. 5 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని రాష్ట్రప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. ఇందులో భాగంగా బుధవా రం ఎకరం లోపు వ్యవసాయ భూమి గల రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు�
ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై బీఆర్ఎస్ బ్యానర్ను ఆ పార్టీ నేతలు ప్రదర్శించారు. శుక్రవారం తెలంగాణ బీఆర్ఎస్ నేతలు కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గాలిగోపురం వద్ద బీఆర్ఎస్ బ్యానర్ �
అయుత చండీ, అతిరుద్ర యాగాలతో సిద్దిపేట పునీతమైందని, ఇది చాలా అపురూపమైన అవకాశమని, సిద్దిపేట ప్రజలు అదృష్టవంతులని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేటలో నిర్వహిస్తున�
దేశంలోనే మొట్టమొదటి మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూఎస్ 580 4మ్యాటిక్ మోడల్ ఎలక్ట్రిక్ కారును గుజరాత్కు చెందిన డాక్టర్ దంపతులు రిధం సేత్, పూజా సొంతం చేసుకున్నారు.
ఊరూరూ హరిహరుల నామస్మరణతో మార్మోగనున్నాయి. రాత్రిళ్లు దీపాల వెలుగులు విరజిమ్మనున్నాయి. ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభమైంది. శివకేశవులకు ప్రీతికరమైన మాసం వచ్చే నెల 23 వరకు కొనసాగనున్నది. ఈనెల
రమ శివుడికి ప్రీతి పాత్రమైన కార్తికమాసం మహిళలకు కూడా ఎంతో పవిత్రం. వేకువ జామున స్నానాలు, తులసి పూజలు, నోములు, ఉపవాసాలు భక్తి భావాన్ని పెంచడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. పూజా నియమాలు, వ్రతాల�
అమ్మాపూర్ గ్రామ సమీపంలోని కాంచనగుహలో కొలువైన శ్రీకురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజైన బుధవారం కల్యా ణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ�