యాదగిరిగుట్ట దివ్యక్షేత్రంలో లక్ష్మీనరసింహ స్వామికి నిత్యారాధనలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, ఉదయం ఆరగింపు చేపట�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువుల నిత్యారాధనలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన జరిపి ఉదయ
ఆలయాల నిర్మాణంతో సమాజంలో శాం తి చేకూరుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం ఆయన మండలంలోని కొండూరులో సిద్ధేశ్వర, ధ్వజస్తంభ, పెద్దమ్మతల్లి, బంగారు మైసమ్మ, జంట నాగుల పునఃప్
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుకల్యాణ సుముహూర్త నిర్ణయ ఘట్టమైన ఎదుర్కోలు మహోత్సవం సోమవారం రాత్రి వైభవోపేతంగా సాగింది. ప్రధానాలయ పునఃప్రారంభానంతరం తొలిసారిగా తూర్పు ర
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఊంజల్ సేవను శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు పరమ పవిత్రంగా సేవలో పాల్గొని తరించారు. సకల సంపదల సృష్టికర్త.. తనను కొలిచిన వారికి తానున్నానంటూ
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ప్రధానాలయ ముఖ మండపంలో స్వామివారికి నిత్యకైంకర్యాల అనంతరం ధ్వజారోహణం వైభవంగా చేపట్టారు. స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి దేవతలను ఆహ్వానించడానికి గరుత్మం
అంటూ.. తెలంగాణ వాసులందరూ నిత్యం కొలిచే ఇంటింటి ఇలవేల్పు యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ప్రధాన ఆలయం తిరిగి ప్రారంభమైన తర్వాత జరుగుతున్న ఈ బ్రహ్మో�
బీఆర్ఎస్ హయాంలోనే దేవాలయాల అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆజంజాహి మిల్స్ గ్రౌండ్లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా శనివారం మహా శివ�
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే దేవాలయాలు పూర్వవైభవం సంతరించుకుంటున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తిరుపతి, ఇంద్రకీలాద్రి తరహాలో యాదగిరిగుట్ట దేవాలయాన్ని పునర్�
పర్వతగిరి పర్వతాల శివాలయ పునఃప్రతిష్ఠాపన వేడుకలు రెండో రోజు గురువారం కనుల పండువగా సాగాయి. ఉదయం సుప్రభాత సేవతో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. శివాలయంలో ఉదయం వేద సృష్టి, దేవతామూర్తులకు పంచామృతాభిషేకాలు �
మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో వెలసిన శనైశ్చర స్వామి ఆలయంలో శని అమావాస్య సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. శని అమావాస్య, శని త్రయోదశి స్వామి వారికి ప్రత్యేకం. ఈ రోజుల్లో శనైశ్చర స్వామికి న�