ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటన పట్ల తెలంగాణ అర్చక సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విజయం సాధించాలని, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ ఫలాలు దేశ ప్రజలందరికీ అందాలని కోర�
జగిత్యాల జిల్లాలోని నృసింహక్షేత్రమైన ధర్మపురిలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. కొప్పుల ఎల్ఎం ట్రస్టు ఆధ్వర్యంలో ఐదురోజులు గా కోలాట వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే. గురువారం కోలాటాల ముగింపు కార్�
నవరాత్రి అనేది సంస్కృత పదం. నవ అం టే తొమ్మిది అనే అర్థం ఉంది. అమ్మవారి తొమ్మిది రూపాలను ఈ నవరాత్రుల్లో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. తొమ్మిది రోజులపాటు రోజుకో రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఉమ్మడి నిజామాబ�
ప్రతి మనిషీ పంచ మహాయజ్ఞాలు నిర్వర్తించాలి. అవి భూత యజ్ఞం, మనుష్య యజ్ఞం, బ్రహ్మ యజ్ఞం, దేవ యజ్ఞం, పితృ యజ్ఞం. వీటిలో పితృయజ్ఞానికి విశేష స్థానం ఉంది. పిల్లల కోసం తల్లిదండ్రులు జీవితాలను ధారపోస్తారు. ఆ తల్లిద�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి భక్తులచే నిర్వహించే మొక్కు బ్రహ్మోత్సవాన్ని అర్చకులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాకుంభస్థాపన, చతుస్థానార్చన కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా జరిపించారు. �
‘వరాల తల్లీ దీవించు.. కోర్కెలు నెరవేర్చి చల్లగా చూడు’ అంటూ మహిళలు మనసారా వేడుకున్నారు. శ్రావణ శుక్రవారాన ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వరలక్ష్మీ వత్రాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం వరలక్ష్మీవ్రతాలను మహిళలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇండ్లలో అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి
సౌభాగ్యాన్ని కాపాడాలంటూ చేసే వరలక్ష్మీ వ్రతాన్ని ఉమ్మడి జిల్లా ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వరలక్ష్మీ వ్రత కథను పఠించి శాస్ర్తోక్తంగా పూజలు చేశారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ముత్తయిద�
నాగుల పంచమికి హైందవ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. పంచమి నాడు నాగదేవతలను ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుతాయన్నది హిందువుల నమ్మకం. నాగ పంచమిని మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకొ�
శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. మంగళవారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలు, పుట్టల వద్దకు వెళ్లి నాగదేవతకు పూజలు చేశారు. పసుపు, కుంకుమలత�
యాదాద్రి స్వయంభు దివ్యక్షేత్రంలో ఆదివారం లక్ష్మీనరసింహుడికి అర్చకులు విశేష పూజలు ఆగమశాస్త్రరీతిలో జరిపారు. ఆదివారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి, అమ్మవార్లకు లక్షపుష్పార్చన పూజలు చేశా�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో సువర్ణ పుష్పార్చన బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆర్జిత పూజల్లో భాగంగా ప్రధానాలయ ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా రూ.600 టికెట్ తీసుకున
వరుణుడు శాంతించాలని కోరు తూ చండికా సమేత సోమే శ్వర లక్ష్మీనరసింహాస్వామి క్షీరగిరిక్షేత్రంలో గురువారం ప్రత్యేక పూజలు చేశా రు. వర్షాలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని దేవాదాయ శాఖ ఉత్తర్వులు మేరకు..
కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండటం తో నదులు, జలాశయాలు పొంగిపొర్లి పంటలకు నష్టం వాటిల్లడమే కాకుండా జనజీవనం అతలాకుత లం అవుతున్నది. దీంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, వర్షాలు తగ్గాలని కోరుత�
లాల్దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయంలో ఈ నెల 15న జరిగే శిఖర పూజ మహోత్సవానికి హాజరుకావాలంటూ.. బుధవారం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్కు ఆహ్వానపత్రిక