యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రంలో శనివారం నిత్య పూజల సందడి కొనసాగింది. స్వయంభూ పంచనారసింహుడికి నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం మూడున్న
కూకట్పల్లి సీతారామచంద్రస్వామి (రామాలయం)లో జరుగుతున్న ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. సోమవారం సీతారామచంద్రస్వామివారి విగ్రహ పునః ప్రతిష్ట మహోత్సవం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆదివ�
గ్రామదేవతలను కొలిచే ఆచారం ప్రాచీనకాలం నుంచి ఉన్నది. అంటువ్యాధుల నుంచి ఊరిని కాపాడుతూ, పాడిపంటలు అనుగ్రహిస్తూ గ్రామదేవతలు తమను కాపాడుతూ ఉంటారని ప్రజలు విశ్వసిస్తారు. పొలిమేరలో కొలువుదీరిన గ్రామదేవతలు �
తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ప్రాణహిత నదీమతల్లిని కోరుకున్నట్టు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. బుధవారం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్టలో ప్రాణహిత పుష్కరాలను మంత్�
మండలంలోని మామిళ్లపల్లి లక్ష్మీనరసింహస్వామి కల్యాణం గురువారం మ ధ్యాహ్నం అంగరంగ వైభవంగా జరిగింది. పురోహితు లు వరదరాజు అయ్యంగార్ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య వేడుక జరిపించారు. ప్రభుత్వ విప్, ఎమ్మె�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ మంత్రి సత్యవతి రాథోడ్ తన కుటుంబసభ్యులతో కలిసి సోమవారం మంత్రుల నివాస ప్రాంగణంలో
హర్మన్ మెరిసినా.. మహిళల వన్డే ప్రపంచకప్ భారీ లక్ష్యఛేదనలో హర్మన్ప్రీత్ కౌర్ దంచికొట్టినా.. భారత మహిళల జట్టుకు పరాజయం తప్పలేదు. వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్లో దాయాది పాకిస్థాన్ను చిత్తు చేసి మంచి �
అల్పాహారం చేసిన తర్వాత పూజ చేయవచ్చా? – విశ్వాస్, హైదరాబాద్ దైవారాధన స్వచ్ఛమైన సంకల్పంతో చేయాల్సింది. ఇంద్రియ నిగ్రహం, ఏకాగ్రతతో పూజలో పాల్గొనాలి. దైవాన్ని త్రికరణ శుద్ధితో వేడుకోవడం కోసం కొన్ని నియమ�
చండ్రుగొండ: చందుగొండ మండల పరిధిలోని రేపల్లెవాడ అభయాంజనేయ ఆలయంలో అయ్యప్పభక్తులు ఇరుముడి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. గ్రామస్తులు , మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప నామ�
మూసాపేట : మూసాపేటలో నవయువక యూత్ అసోసియోషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నవయువక యువజన స
చెన్నై చంద్రం త్రిష ఒకప్పుడు టాలీవుడ్ని షేక్ చేసింది. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి పని చేసిన ఈ ముద్దుగుమ్మ సడెన్గా కోలీవుడ్కి చెక్కేసి అక్కడ బిజీ హీరోయిన్గా మారింది. అయితే మధ్యలో �
‘రంగస్థలం’ చిత్రంలో రామ్చరణ్తో ఐటెంసాంగ్లో ఆడిపాడి యువతను హుషారెత్తించింది మంగళూరు సోయగం పూజాహెగ్డే. ప్రస్తుతం ఈ భామ రామ్చరణ్ సరసన ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి కథానాయక�