యాదగిరికొండపై వేంచేసి ఉన్న పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామికి అర్చకులు, పురోహితులు అభిషేక పర్వాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. గర్భాలయంలోని లింగేశ్వర కుటుంబంతో పాటు ఆలయంలో నూతనంగా ప్రతిష్టించిన
పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుట్టపైన ఉన్న శివాలయం వద్ద ప్రతి సోమవారం ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమంలో మ�
పట్టణంలోని పద్మావతిగోదా సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో సంకష్టహర చతుర్థి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. గురువారం ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మీపతి, ఆలయ ప్రధాన అర్చకులు
జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రమైన బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో శిఖర కలశ ప్రతిష్ఠాపనోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. బొంతపల్లి-వీరన్నగూడెంలోని వీరభద్ర ఆలయం ప్రాంగణంలో ఆద�
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రంలో శనివారం నిత్య పూజల సందడి కొనసాగింది. స్వయంభూ పంచనారసింహుడికి నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం మూడున్న
కూకట్పల్లి సీతారామచంద్రస్వామి (రామాలయం)లో జరుగుతున్న ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. సోమవారం సీతారామచంద్రస్వామివారి విగ్రహ పునః ప్రతిష్ట మహోత్సవం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆదివ�
గ్రామదేవతలను కొలిచే ఆచారం ప్రాచీనకాలం నుంచి ఉన్నది. అంటువ్యాధుల నుంచి ఊరిని కాపాడుతూ, పాడిపంటలు అనుగ్రహిస్తూ గ్రామదేవతలు తమను కాపాడుతూ ఉంటారని ప్రజలు విశ్వసిస్తారు. పొలిమేరలో కొలువుదీరిన గ్రామదేవతలు �
తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ప్రాణహిత నదీమతల్లిని కోరుకున్నట్టు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. బుధవారం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్టలో ప్రాణహిత పుష్కరాలను మంత్�
మండలంలోని మామిళ్లపల్లి లక్ష్మీనరసింహస్వామి కల్యాణం గురువారం మ ధ్యాహ్నం అంగరంగ వైభవంగా జరిగింది. పురోహితు లు వరదరాజు అయ్యంగార్ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య వేడుక జరిపించారు. ప్రభుత్వ విప్, ఎమ్మె�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ మంత్రి సత్యవతి రాథోడ్ తన కుటుంబసభ్యులతో కలిసి సోమవారం మంత్రుల నివాస ప్రాంగణంలో
హర్మన్ మెరిసినా.. మహిళల వన్డే ప్రపంచకప్ భారీ లక్ష్యఛేదనలో హర్మన్ప్రీత్ కౌర్ దంచికొట్టినా.. భారత మహిళల జట్టుకు పరాజయం తప్పలేదు. వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్లో దాయాది పాకిస్థాన్ను చిత్తు చేసి మంచి �
అల్పాహారం చేసిన తర్వాత పూజ చేయవచ్చా? – విశ్వాస్, హైదరాబాద్ దైవారాధన స్వచ్ఛమైన సంకల్పంతో చేయాల్సింది. ఇంద్రియ నిగ్రహం, ఏకాగ్రతతో పూజలో పాల్గొనాలి. దైవాన్ని త్రికరణ శుద్ధితో వేడుకోవడం కోసం కొన్ని నియమ�