TGSRTC | రాష్ట్రంలో పలు కొత్త బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం, విస్తరణకు టీజీఎస్ఆర్టీసీ అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త డిపోల ఏర్పాటుతో పాటు
New Ration Cards | కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్ర ప్రజల ఎదురుచూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త రేషన్కార్డుల జారీ విషయంలో ఇదుగో వచ్చే.. అదిగో వచ్చే అంటూ మంత్రులు, ఎమ్మె�
మంత్రుల పర్యటన అత్యవసర అంబులెన్స్ సేవలకు అటంకం కలిగించింది. పోలీసులు అతిగా వ్యవహరించడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని హాస్పిటల్కు తరలించే అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుకుంది.
సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండతిమ్మాపూర్లో కోకాకోలా కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎదుటే గజ్వేల్ కాంగ్రెస్లో విభేదాలు రచ్చకెక్కాయి.
Ponnam Prabhakar | తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి నూతన పాలసీని తీసుకువచ్చింది. ఈ కొత్త ఈవీ పాలసీ సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
‘అన్నలు జర మాట్లాడండే. నాపై, నా అల్లుడిపై విమర్శల దాడి జరుగుతుంటే ఒక్క మంత్రి కూడా స్పందించకపోతే ఎట్లా. నేనొక్కడినే సమాధానం చెప్పుకోవాలా. మీరు ఎదురు దాడి చేయరా. ఇదేమైనా నా ఒక్కడి కోసం చేస్తున్నానా’ అంటూ స�
రాష్ట్రంలో ధాన్యం, పత్తి ధరలు తగ్గడానికి రేవంత్ సర్కార్ కుట్రే కారణమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి ఆరోపించారు. పత్తి, వడ్ల కొనుగోళ్ల విషయంలో రైతులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంట�
మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి రాజన్నను దర్శింకుని మొక్కులు తీర్చుకున్నారు.
సమగ్ర కుటుంబ సర్వేలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. తెలంగాణలో ఇది చారిత్రక ఘట్టమని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 87 వేల మంది ఎన్యుమరేటర్లతో సర్వే కొనసాగుతు
పెండింగ్ బిల్లులను 31 డిసెంబర్ 2024లోపు ఇప్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ విజ్ఞప్తి చేసింది. మినిస్టర్ క్యాంప్ ఆఫీసులో మంత్రి పొన్నం ప్రభాకర్ను జేఏసీ నేతలు శని
యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలో శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి డుమ్మా కొట్టారు.