Ponnam Prabhakar | భవిష్యత్ తరం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పిలుపునిచ్చారు. కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీలో 75వ వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు.
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన వేదికపై అమ్మవారు ఆసీనులు కాగా అశేష సంఖ్యలో భక్తులు తిలకిస్తుండగా ఎల్లమ్మ వారు.. జమదగ్ని మహర్షిని (త్రిశూ
Ponnam Prabhakar | ఎల్బీనగర్ జోన్ పరిధిలోని రామంతపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి పొన్నం మ�
Minister Ponnam Prabhakar | తెలంగాణ బీసీ, రవాణాశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం తిరుమలలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
వరంగల్పై ఇక తాను స్పెషల్ ఫోకస్ పెడతానని.. హైదరాబాద్తో పోటీపడేలా నగరాన్ని అభివృద్ధి చేయడంతో పాటు హెల్త్, ఎకో టూరిజం సిటీగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి తెలిపారు.
Padi Kaushik Reddy | మంత్రి పొన్నం ప్రభాకర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మధ్య ఎన్టీపీసీ ఫ్లైయాష్ వివాదం మరింత ముదురుతున్నది. అవినీతి చేయకపోతే ప్రమాణం చేయాలని మంత్రికి సవాలు విసిరిన పాడి కౌశిక్ రెడ్�
Padi Kaushik Reddy | మంత్రి పొన్నం ప్రభాకర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాలు విసిరారు. ముందుగా తాను ఎలాంటి అవినీతి చేయలేదని పేర్కొంటూ తడి బట్టలతో దేవుడి ఫొటో ముందు పాడి కౌశిక్ రెడ్డి ప్రమాణం చేశార�
Manne Krishank | కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ఆరు నెలల్లో ఆరు స్కాంలకు పాల్పడిందని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో క్రిశాంక్ మీడియాతో మాట్లాడా�
Minister Ponnam | తలసాని శంకర్ యాదవ్(Shankar Yadav) కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ కార్మికుల పక్షపాతిగా నిలిచారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు.
ఎన్టీపీసీ ఫ్లైయాష్ తరలింపులో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, రోజుకు 50 లక్షల దాకా ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన సచివాలయంలో రెవెన్యూకు సంబంధించిన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Vinod Kumar | మంత్రి పదవిలో ఉన్న పొన్నం ప్రభాకర్ హూందాగా వ్యవహరించాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ సూచించారు. తెలంగాణ కోసం ఉద్యమించిన తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం స�
తెలంగాణ అమరుల కుటుంబాలకు ప్రతి నెలా రూ.25 వేల చొప్పున పెన్షన్ చెల్లిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఉద్యమకారులకు ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. సోమవారం హనుమకొండలో ఎమ్మెల్యే నాయిని �
రాష్ట్ర మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియడం లేదు. రోడ్లు భవనాల శాఖ మంత్రి వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడు.