In-charge Minister Ponnam | విద్యార్థులకు మంచి విద్యా బోధనను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (In-charge Minister Ponnam ) అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు.. ఎమ్మెల్యేలతో సమానంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై నిర్వహించే సమీక్షల్లో ఎమ్మెల్యేలతో పాటు వారు కూడా దర్జాగా పాల్గొంటున్నారు.
Ponnam Prabhakar | శ్రీరాముడు(Sriramudu) అందరివాడని, కొందరి వాడు అన్నట్లుగా బీజేపీ(BJP) ప్రచారం చేయడం సరికాదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు.
గౌడ ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ఆలయాల వద్ద గౌడ భవనాలు నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ వెల్లడించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాశ్గౌడ్ను గురువారం మైలార�
ములవాడ రాజరాజేశ్వర స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
టీఎస్ఆర్టీసీలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద కండక్టర్ ఉద్యోగాలు ఇస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధ�
రాష్ట్రంలోని రజకులకు, నాయీబ్రాహ్మణులకు అందిస్తున్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం యథాతథంగా అమలుకానున్నది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ విద్యుత్తు కన�
ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై టీఎస్ఆర్టీసీ దృష్టి పెట్టాలని, సంస్థ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. సచివాలయంలో బుధవారం ఆర్టీసీపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత
మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 6 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజా పాలన చేస్తామని తెలిపారు.
ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ప్రజాపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తామని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ప్రజాపాలన అమలు