పెట్టుబడుల వివరాలే సక్రమంగా వెల్లడించని వాళ్లు 2047నాటికి త్రీ మిలియన్ ఎకానమీ ఎలా సాధిస్తారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల ల క్ష్మయ్య ప్రశ్నించారు.
నాడు ఓట్ల కోసం అలవికాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు మోసపూరిత విధానాలతో అన్ని వర్గాలను వంచిస్తున్నదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్ల�
‘సీఎం రేవంత్రెడ్డీ.. జూబ్లీహిల్స్ గెలిచానని విర్రవీగ కు.. గతంలో జీహెచ్ఎంసీ సహా అనేక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయిన విషయం మరిచిపోకు’ అంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ తీవ్రస్థాయిలో
తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ నిర్వర్తించిన పాత్ర చాలా కీలకంగా పనిచేసిందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. తెలంగాణభవన్లో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవా�
రబీలో లక్షా 30 టన్నుల పంటలు రికార్డుస్థాయిలో పండించామని మంత్రులు చెబుతున్నారని, వారి ముఖం చూసి పంటలు పెరిగాయా.. అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు.
యాసంగిలో లక్షా 30 టన్నుల పంటలను రికార్డు స్థాయిలో పండించినట్టు మంత్రులు చెప్తున్నారని, అయితే వారి ముఖం చూసి పంటలు పెరిగాయా? అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. 16 �
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో చోరీ కేసులో పురోగతి లభించింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
జనాభాలో తమ సామాజికవర్గాన్ని తగ్గించి, అవమానించిన వారికి భవిష్యత్తులో మున్నూరుకాపుల తడా ఖా ఏమిటో చూపిస్తామని పలువురు వక్తలు హెచ్చరించారు. ‘మేము యాచిస్తలేం.. హక్కులనే అడుగుతున్నం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ�
దేవాదుల ప్రాజెక్టును బీఆర్ఎస్ హయాంలోనే పూర్తిచేసినట్టు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్ట్పై మంత్రులు అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్�
తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేంద్రం దుష్ప్రచారం చేస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. తెలంగాణను అప్పులకుప్పలా మార్చారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్
కులగణన సర్వేపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశమైన వెంటనే ఎలాంటి చర్చ కూడా లేకుండానే 3 గంటలపాటు వాయిదా వేయడం ఏమిటని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. అసెంబ్లీని వాయిదా వేసి క్యాబినెట్
Ponnala Lakshmaiah | నరేంద్ర మోదీ ప్రభుత్వం మాటలు ఎక్కువ.. చేతలు తక్కువని మరోసారి కేంద్ర బడ్జెట్ నిరూపించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో కేంద్ర
‘దావోస్కు వెళ్లి రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామంటూ రేవంత్ గొప్ప లు చెప్పుకోవడం విడ్డూరం. ఆ పెట్టుబడులపై చర్చించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నది. దమ్ముంటే ప్రభుత్వ పెద్దలు ఇందుకు సిద్ధ మా?’ అన�
అవగాహన లేమి, అహంకార ధోరణితో రేవంత్ సర్కార్ నడుస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఆరు గ్యారెంటీలను అమ�