కాంగ్రెస్ పార్టీకి 40 ఏండ్లుగా సేవ చేసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఆ పార్టీ దారుణంగా అవమానించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు.
Errabelli Dayaker Rao | తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు.
Karimnagar | పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మున్నూరుకాపులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్నూరుకాపు సమాజానికి రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాప�
KTR | పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. ఇవాళ మధ్యాహ్నం పొన్నాల ఇంటికి మంత్రి కేటీఆర్తో పాటు ఎమ్మెల�
కాంగ్రెస్కు రాజీనామా చేసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీలోని బీసీ నేతలు భగ్గుమంటారు. ‘40 ఏండ్లు అనుభవించి.. సిగ్గుండాలె. ఈ వయస్స�
కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి అని మాజీ మంత్రి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. 45 ఏండ్లుగా నిస్వార్థంగా, అంకితభావంతో పార్టీ అభివృద్ధికి పనిచేస్తున్నా.. సీనియర్లపట్ల మరీ ముఖ్యంగా �
కాంగ్రెస్ పార్టీలో బీసీ సామాజికవర్గానికి చెందిన మరో సీనియర్ నేతకు చెక్ పెట్టేలా పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే బీసీ వర్గానికి చెందిన మేడ్చల్
Ponnala Lakshmaiah | కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. రాష్ట్రంలోని 238 ప్రతినిధులు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. అయితే పోలింగ్ జగురుతున్నవేళ గాంధీభవన్ వద్ద మాజీ మంత్రి పొన్నాల లక్ష్