ఢిల్లీలో ఐదు రోజులు ఉన్న సీఎం రేవంత్రెడ్డి తెలంగాణకు ఏం తెచ్చారని మాజీ మంత్రి పొన్నా ల లక్ష్మయ్య ప్రశ్నించారు. సోమవా రం ఢిల్లీలో ఆయన మీడియాతో మా ట్లాడారు.
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాజకీయాలు మాని పని మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiah) హితవు పలికారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
Ponnala Lakshmaiah | రైతన్నలతోనే కాంగ్రెస్ ప్రభుత్వ పతనం ఖాయమని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అధికారం కోసం ఇష్ఠారీతిన హామీలు ఇచ్చి, ఇప్పుడు వాటన్నంటికి కొర్రిలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులక
Ponnala Lakshmaiah | రైతులు (Farmers) పంటలను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల దగ్గర ఇంకా ఎన్ని రోజులు పడిగాపులు కాయాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiah) అన్నారు.
Ponnala Lakshmaiah | కాంగ్రెస్ నాయకులకు ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుపై అర్ధసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర�
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్, బీజేపీ నేతలకు దమ్ముంటే చర్చకు రావాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నాయకులు డోకూరి శ్రీనివాస్�
Ponnala Lakshmaiah | మున్నూరుకాపులు నమ్మకానికి ప్రతీకలని, మాట ఇస్తే మడమ తిప్పరని, మాట మరువరని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) అన్నారు.
CM KCR | బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిరవధిక దీక్ష చేయకపోతే తెలంగాణపై ఆనాటి హోంశాఖ మంత్రి చిదంబరం ప్రకటన చేసే వారా? అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు.
రేవంత్రెడ్డి రాకతో తెలంగాణలో కాంగ్రెస్ స్వరూపం మారిపోయింది. పార్టీ కాస్తా ‘పచ్చ’ కాంగ్రెస్గా మారిపోయింది. పీసీసీ చీఫ్ కాగానే తన ప్లాన్ను అమలు చేస్తూ వస్తున్న రేవంత్రెడ్డి పార్టీని నమ్ముకున్న పా�
బీసీలను ముంచింది కాంగ్రెస్సేనని బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్న రాహుల్ ప్రకటన పచ్చి బూటకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో పార్టీ సీని
బీఆర్ఎస్లో చేరుతున్న నేతలంతా కూడా నాలుగైదు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నవారు. అనేక పదవులను అనుభవించిన వారు. గత పాలనలను చూసి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన అనంతరం తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనను చూసి మం�
Ponnala | బీసీలను ముంచింది కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. తెలంగాణ భవన్లో సీనియర్ నేత దాసోజు శ్రవణ్, నందికంటి శ్రీధర్తో కలిసి ఆయన బుధవారం మీడియాతో మాట్లా�
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్తో పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆదివారం ప్రగతిభవన్లో భేటీ అయ్యారు. పొన్నాల లక్ష్మయ్య, అరుంధతి దంపతులను సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించార�
జనగామను జిల్లా చేసి, గోదావరి నీటితో సస్యశ్యా మలంగా చేసిన సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలకాలని ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛందంగా బహిరంగసభకు తరలిరావాలని కో�