రాష్ట్రంలోని విద్యార్థులకు ఒక చేతిలో పట్టా.. మరో చేతిలో ఉద్యోగం కల్పించాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన వెల్లడించారు.
పాలిటెక్నిక్ కోర్సులకు డిమాండ్ పెంచడంలో భాగంగా సాంకేతిక విద్యాశాఖ కీలక ముందడుగేసింది. ఒకవైపు కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం, మరోవైపు కోర్సుల సిలబస్ మార్చడం.
రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్య ఒకవైపు పాలపొంగును తలపిస్తుండగా, మరోవైపు సమస్యల సుడిగుండంలో ఈదుతున్నది. ఒకవైపు అడ్మిషన్లు వెల్లువలా వస్తుంటే, మరోవైపు పలు కాలేజీల్లో లెక్చరర్ల కొరత వేధిస్తున్న�
కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 11వ తేదీన స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వరంగల్లోని వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ విద్యా సంవత్సరం సీట్ల భర్తీకి సర్కారు మంగళం పాడింది. పీవీ నర్సింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో మహబూబ్నగర్, కరీంనగర్, సిద్దిపేట, మామునూర
పాలిటెక్నిక్ డిప్లొమా TGPOLYCET-2025 అడ్మిషన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం తొలి, తుది దశల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల ఎంపిక, సీట్�
పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం వంటి కోర్సులు పూర్తి చేసిన వారికి, బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఈసెట్-2025 ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరి�
పాలిటెక్నిక్లోనూ బాలికలే సత్తా చాటారు. 45,773 మంది బాలికలకు 40,528(88.54%) మంది బాలికలు అర్హత సాధించారు. ఇక 53,085 బాలురకు 42,836(80.69%) మంది క్వాలిఫై అయ్యారు.
పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ సెకండియర్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఈసెట్ ఫలితాలు ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదలకానున్నాయి.