నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఎంజీయూ బీఆర్ఎస్వీ విద్యార్థులతో పాటు పాలిటెక్నిక్ విద్యార్థి ప్రతినిధులు కలిసి వేరువేరుగా వినతి
పాలిటెక్నిక్ విద్యపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రకు నిరసనగా బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ధర్నాలకు పూనుకుంది. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేందుకు కొత్తగా జీవో నెంబర్
పాలిటెక్నిక్ విద్యార్థులకు నష్టం కలిగించేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మాజీ జడ్పీటీసీ శీలం కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ...
Politehnic Students | రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘శక్తి’ స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని గద్వాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
పాలిటెక్నిక్ విద్యను సాంకేతిక శాఖలోనే కొనసాగించాలని, జీవో నంబర్ 97 ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సం ఘాల నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నందిపేట్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాల�
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలను 'శక్తి' శాఖలో విలీనం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది డిమాండ్ చేశారు. గురువారం కళాశాల
రాష్ట్రంలోని విద్యార్థులకు ఒక చేతిలో పట్టా.. మరో చేతిలో ఉద్యోగం కల్పించాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన వెల్లడించారు.
పాలిటెక్నిక్ కోర్సులకు డిమాండ్ పెంచడంలో భాగంగా సాంకేతిక విద్యాశాఖ కీలక ముందడుగేసింది. ఒకవైపు కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం, మరోవైపు కోర్సుల సిలబస్ మార్చడం.
రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్య ఒకవైపు పాలపొంగును తలపిస్తుండగా, మరోవైపు సమస్యల సుడిగుండంలో ఈదుతున్నది. ఒకవైపు అడ్మిషన్లు వెల్లువలా వస్తుంటే, మరోవైపు పలు కాలేజీల్లో లెక్చరర్ల కొరత వేధిస్తున్న�
కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 11వ తేదీన స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.