ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో రెండేండ్ల కోర్సు పూర్తి చేసిన వారికి పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో చేరేందుకు ప్రభుత్వం బ్రిడ్జి కోర్సుల రూపంలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్లపై పరిమితిని ఎత్తివేస్తున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రకటించింది. నాణ్యతా ప్రమాణాల్ని పెంచే ఉద్దేశంతో బీబీఏ, బీసీఏ కోర్సుల్�
పాలిటెక్నిక్లో కొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు సాంకేతిక విద్యామండలి కసరత్తు చేస్తున్నది. వచ్చే విద్యాసంవత్సరానికి సీ24 పేరిట కరికులంను రూపొందించడంలో నిమగ్నమైంది.
రాష్ట్రప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం లింగంగుట్ట సమీపంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటుచేసిన పాలిటెక్నిక్ కళాశాల అనతికాలంలోనే రాష్ట్రస్థా�
మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్ (Katakam Sudarshan) మృతిచెందారు. గత నెల 31న గుండెపోటుతో మరణించారు. ఈ మేరకు మావోయిస్టు (Maoist) పార్టీ ప్రకటించింది.
జిల్లావ్యాప్తంగా ఉ పాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారందరికీ కొంత ఆలస్యమైనా ఓటేసేందుకు అ�
polytechnic | పాలిటెక్నిక్లో గుదిబండగా మారి.. పలు కోర్సుల్లో పాస్ కాలేకపోయిన వారికి ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. 1990 నుంచి ఇప్పటి వరకు ఫెయిల్ అయిన వారికి ప్రత్యేక పరీక్షను నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది.
విద్యార్థుల ఉజ్వల భవితకు పాలిటెక్నిక్ బాటలు వేస్తున్నది. రాష్ట ప్రభుత్వం ఈ విద్యకు అధిక ప్రాధాన్యమిస్తుండగా, నైపుణ్యం ఉంటే చాలు.. స్వయం ఉపాధితో పాటు ఉద్యోగాలు పొందేందుకు సరైన అవకాశాలు కల్పిస్తున్నది.
ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి సాంకేతిక కోర్సులు చేసిన వారిని అగ్నివీరులుగా నియమించేందుకు అగ్నిపథ్ పథకంలో సైన్యం పలు మార్పులు చేయనుంది. సాంకేతిక విభాగాల్లో అగ్నివీరులుగా ఐటీఐ, పాలిటెక్నిక్ చదివిన
డిగ్రీ కాలేజీల్లో సత్ఫలితాలిస్తున్న క్లస్టర్ విధానం ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ అమలవుతున్నది. ఈ ఏడాది నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో 3 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. మాసబ్ట్యాంక్,రామంతాపూర్ పాలిట�
ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి ఈ నెల 14 నుంచి జనవరి 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది.