జిల్లావ్యాప్తంగా ఉ పాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారందరికీ కొంత ఆలస్యమైనా ఓటేసేందుకు అ�
polytechnic | పాలిటెక్నిక్లో గుదిబండగా మారి.. పలు కోర్సుల్లో పాస్ కాలేకపోయిన వారికి ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. 1990 నుంచి ఇప్పటి వరకు ఫెయిల్ అయిన వారికి ప్రత్యేక పరీక్షను నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది.
విద్యార్థుల ఉజ్వల భవితకు పాలిటెక్నిక్ బాటలు వేస్తున్నది. రాష్ట ప్రభుత్వం ఈ విద్యకు అధిక ప్రాధాన్యమిస్తుండగా, నైపుణ్యం ఉంటే చాలు.. స్వయం ఉపాధితో పాటు ఉద్యోగాలు పొందేందుకు సరైన అవకాశాలు కల్పిస్తున్నది.
ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి సాంకేతిక కోర్సులు చేసిన వారిని అగ్నివీరులుగా నియమించేందుకు అగ్నిపథ్ పథకంలో సైన్యం పలు మార్పులు చేయనుంది. సాంకేతిక విభాగాల్లో అగ్నివీరులుగా ఐటీఐ, పాలిటెక్నిక్ చదివిన
డిగ్రీ కాలేజీల్లో సత్ఫలితాలిస్తున్న క్లస్టర్ విధానం ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ అమలవుతున్నది. ఈ ఏడాది నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో 3 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. మాసబ్ట్యాంక్,రామంతాపూర్ పాలిట�
ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి ఈ నెల 14 నుంచి జనవరి 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది.
సీసీసీ నస్పూర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో 16వ తేదీన తక్షణ ప్రవేశాలు కల్పించేందుకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో సి�
polytechnic | రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 20,709 పాలిటెక్నిక్ సీట్లను అభ్యర్థులకు కేటాయించారు. ఇంకా 7853 సీట్లు భర్తీ కావాల్సి
హైదరాబాద్ : టీఎస్ ఈసెట్ ఈ నెల 1న నిర్వహించనున్నట్టు కన్వీనర్ విజయ్కుమార్ రెడ్డి తెలిపారు. పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి నేరుగా బీటెక్ సెకండియర్లో ప్రవేశాల కోసం నిర్వహి�
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికిగాను ఏపీ పాలిసెట్-2022 మే నెలలో నిర్వహించారు. ర్యాంకులు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్
TS Polycet | టీఎస్ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఫలితాలను విడుదల చేశారు. పాలిసెట్ ఎంపీసీ విభాగంలో 75.73 శాతం మంది,