పాలిటెక్నిక్లో థియరీకి 60శాతం, ప్రాక్టికల్స్కు 40శాతం చొప్పున వెయిటేజీని అమలు చేయనున్నారు. ఇదివరకు 50 శాతం చొప్పున వెయిటేజీ ఉండేది. సీ -24 పేరుతో పాలిటెక్నిక్ కొత్త కరికులాన్ని సాంకేతిక విద్యాశాఖ అధికారు�
పాలిటెక్నిక్ కాలేజీలలో సీట్ల భర్తీకి పాలిసెట్-2024 తొలి విడుత కౌన్సెలింగ్ ఆదివారంతో ముగిసింది. 113 పాలిటెక్నిక్ కాలేజీలలో 28,931 సీట్లు ఉండగా, కౌన్సెలింగ్ ద్వారా 20,890 సీట్లు భర్తీ అయ్యాయి.
పాలిసెట్ మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ గురువారం నుంచి ప్రారంభం కానున్నది. దీంతో విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్బుక్ చేసుకోవాలి. ఈ నెల 22 నుంచి 25 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, 22 నుంచి 2
పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ ల్యాట్రల్ ఎంట్రీ కోసం నిర్వహించే టీఎస్ ఈసెట్కు త్వరలో కొత్త కన్వీనర్ రానున్నారు. ఇప్పటివరకు కన్వీనర్గా ప్రొఫెసర్ శ్రీరాం వెంకటే�
పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం పూర్తిచేసిన వారికి బీటెక్లో ల్యాట్రల్ ఎంట్రీ కోసం నిర్వహించే టీఎస్ ఈసెట్ షెడ్యూల్ విడుదలైంది. 14న టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల కానుండగా, 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్�
TS ECET | పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఈసెట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 14వ తేదీన నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు ఈసెట్ కన్వీనర్ ప్ర
ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో రెండేండ్ల కోర్సు పూర్తి చేసిన వారికి పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో చేరేందుకు ప్రభుత్వం బ్రిడ్జి కోర్సుల రూపంలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్లపై పరిమితిని ఎత్తివేస్తున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రకటించింది. నాణ్యతా ప్రమాణాల్ని పెంచే ఉద్దేశంతో బీబీఏ, బీసీఏ కోర్సుల్�
పాలిటెక్నిక్లో కొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు సాంకేతిక విద్యామండలి కసరత్తు చేస్తున్నది. వచ్చే విద్యాసంవత్సరానికి సీ24 పేరిట కరికులంను రూపొందించడంలో నిమగ్నమైంది.
రాష్ట్రప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం లింగంగుట్ట సమీపంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటుచేసిన పాలిటెక్నిక్ కళాశాల అనతికాలంలోనే రాష్ట్రస్థా�
మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్ (Katakam Sudarshan) మృతిచెందారు. గత నెల 31న గుండెపోటుతో మరణించారు. ఈ మేరకు మావోయిస్టు (Maoist) పార్టీ ప్రకటించింది.
జిల్లావ్యాప్తంగా ఉ పాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారందరికీ కొంత ఆలస్యమైనా ఓటేసేందుకు అ�
polytechnic | పాలిటెక్నిక్లో గుదిబండగా మారి.. పలు కోర్సుల్లో పాస్ కాలేకపోయిన వారికి ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. 1990 నుంచి ఇప్పటి వరకు ఫెయిల్ అయిన వారికి ప్రత్యేక పరీక్షను నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది.
విద్యార్థుల ఉజ్వల భవితకు పాలిటెక్నిక్ బాటలు వేస్తున్నది. రాష్ట ప్రభుత్వం ఈ విద్యకు అధిక ప్రాధాన్యమిస్తుండగా, నైపుణ్యం ఉంటే చాలు.. స్వయం ఉపాధితో పాటు ఉద్యోగాలు పొందేందుకు సరైన అవకాశాలు కల్పిస్తున్నది.