హైదరాబాద్ : టీఎస్ ఈసెట్ ఈ నెల 1న నిర్వహించనున్నట్టు కన్వీనర్ విజయ్కుమార్ రెడ్డి తెలిపారు. పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి నేరుగా బీటెక్ సెకండియర్లో ప్రవేశాల కోసం నిర్వహి�
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికిగాను ఏపీ పాలిసెట్-2022 మే నెలలో నిర్వహించారు. ర్యాంకులు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్
TS Polycet | టీఎస్ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఫలితాలను విడుదల చేశారు. పాలిసెట్ ఎంపీసీ విభాగంలో 75.73 శాతం మంది,
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 11 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు కాంట్రాక్ట్ ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. ఆ�
హయత్నగర్ రూరల్ : పాలిటెక్నిక్ డిప్లామా సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ప్రశ్న పత్రాలు లీకయ్యాయి. దీనిపై స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ అండ్ ఎడ్యుకేషన్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. బోర్డు సెక�
వనస్థలిపురం : నాణ్యమైన, ఆధునిక వైద్య సేవల్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. వనస్థలిపురం ప్రశాంత్నగర్లో ఏర్పాటు చేసిన పెర్సీ పాలిక్లీని�
ఈసెట్ | టీఎస్ఈసెట్ తుదివిడత కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈసెట్ ద్వారా పాలిటెక్నిక్ పూర్తిచేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు.
పాలిటెక్నిక్ తుది విడుత సీట్ల కేటాయింపు పూర్తి | రాష్ట్రంలో పాలిటెక్నిక్ తుది విడుత సీట్ల కేటాయింపు ప్రక్రియ శనివారం పూర్తయింది. ఈ విద్యా సంవత్సరంలో 75,669 మంది విద్యార్థులు ఉత్తీర్ణులవగా.. 120 కళాశాలల్లో 24,4
టీఎస్ ఈసెట్| తెలంగాణ ఈసెట్-2021 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విడుదలచేశారు. పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్, బీ ఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు
కరోనా నేపథ్యంలో మిడ్ ఎగ్జామ్స్ రద్దు మూడింటికి బదులు 80 మార్కులకు పరీక్ష హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో పాలిటెక్నిక్ సెమిస్టర్ పరీక్షలపై సాంకేతిక విద్యామండలి అధికారులు కీలక నిర్ణయ�
హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): కొవిడ్ దృష్ట్యా రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలకు బుధవారం నుంచి ఈ నెల 31 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్ మంగళవారం ఆదేశాలు జా�