రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని ఆదేశించారు. అవకతవకలకు అవకాశం లేకుండా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ ఉండాలని, అధికారులకు విధుల కే�
పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఆదివారం జరిగిన ఎన్నికల పోలింగ్ అధిక సంఖ్యలో ఓటింగ్ నమోదయింది. మండలంలోని 17 గ్రామాలకు గాను 85. 82 శాతం పోలింగ్ నమోదయ్యాయి. పలు గ్రామాల్లో ఉదయం 7 గంటల నుండి ఓటర్లు బార్లు తీరి ఓటు హక్కును
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. పోలింగ్ సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్ స్లిప్లు పంచే బూత్ దూరాన్ని 100 మీటర్లకు తగ్గించింది.
డూప్లికేట్ ఓటర్ గుర్తింపు కార్డు నంబర్ల సమస్య దశాబ్దాల నుంచి ఉందని, ఈ సమస్యను రానున్న మూడు నెలల్లో పరిష్కరిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) శుక్రవారం ప్రకటించింది.
నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ భద్రాద్రి జిల్లాలో గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం నాలుగు గంటలు కాకముందే పూర్తయింది. భద్రాద్రి జిల్ల�
Sub collector | కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు.
(Space-Themed Polling Station | దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పోలింగ్ కేంద్రం ప్రత్యేకంగా ఆకట్టుకున్నది. అంతరిక్షం థీమ్తో ఈ పోలింగ్ బూత్ను ఏర్పాటు చేశారు. వ్యోమగాముల డ్రెస్ ధరించిన వాలంట�
పోలింగ్ కేంద్రంలో గరిష్ట ఓటర్ల సంఖ్యను 1,200 నుంచి 1,500కు పెంచటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరుపుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
Supreme Court | ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్ఠంగా 1200 మంది ఓటర్లను 1500కు పెంచుతూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనున్నది. ప్రకాశ్ సింగ్ పిటిషన్ దాఖ�
Manu Bhaker | ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) లో రెండు కాంస్య పతకాలు (Bronze Medals) గెలిచిన భారత షూటర్ (Indian Shooter) మనూభాకర్ (Manu Bhaker).. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో ఇవాళ తొలి దశ అసెంబ్లీ పోలింగ్ జరుగుతోంది. కిష్ట్వార్లో కాసేపు పోలింగ్ను నిలిపివేశారు. ఎటువంటి గుర్తింపు కార్డు లేకుండా ఓ వ్యక్తి పోలింగ్ స్టేషన్కు వచ్చాడు. దీంతో అక్క
మహబూబ్నగర్ రూరల్ మండలం పో తన్పల్లి గ్రామంలోని పోలింగ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడికి దిగారు. కొన్ని రోజులుగా మాజీ స ర్పంచ్, ఎంపీటీసీ వర్గాల మధ్య విభేదాలు ఉండడంతోనే ఘర�
CEO Meena | ఆంధ్రప్రదేశ్లో చెదురుముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయని, ఎక్కడా కూడా రీ పోలింగ్ కు అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా వెల్లడించారు.