కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. పోలింగ్ సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్ స్లిప్లు పంచే బూత్ దూరాన్ని 100 మీటర్లకు తగ్గించింది.
డూప్లికేట్ ఓటర్ గుర్తింపు కార్డు నంబర్ల సమస్య దశాబ్దాల నుంచి ఉందని, ఈ సమస్యను రానున్న మూడు నెలల్లో పరిష్కరిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) శుక్రవారం ప్రకటించింది.
నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ భద్రాద్రి జిల్లాలో గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం నాలుగు గంటలు కాకముందే పూర్తయింది. భద్రాద్రి జిల్ల�
Sub collector | కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు.
(Space-Themed Polling Station | దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పోలింగ్ కేంద్రం ప్రత్యేకంగా ఆకట్టుకున్నది. అంతరిక్షం థీమ్తో ఈ పోలింగ్ బూత్ను ఏర్పాటు చేశారు. వ్యోమగాముల డ్రెస్ ధరించిన వాలంట�
పోలింగ్ కేంద్రంలో గరిష్ట ఓటర్ల సంఖ్యను 1,200 నుంచి 1,500కు పెంచటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరుపుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
Supreme Court | ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్ఠంగా 1200 మంది ఓటర్లను 1500కు పెంచుతూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనున్నది. ప్రకాశ్ సింగ్ పిటిషన్ దాఖ�
Manu Bhaker | ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) లో రెండు కాంస్య పతకాలు (Bronze Medals) గెలిచిన భారత షూటర్ (Indian Shooter) మనూభాకర్ (Manu Bhaker).. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో ఇవాళ తొలి దశ అసెంబ్లీ పోలింగ్ జరుగుతోంది. కిష్ట్వార్లో కాసేపు పోలింగ్ను నిలిపివేశారు. ఎటువంటి గుర్తింపు కార్డు లేకుండా ఓ వ్యక్తి పోలింగ్ స్టేషన్కు వచ్చాడు. దీంతో అక్క
మహబూబ్నగర్ రూరల్ మండలం పో తన్పల్లి గ్రామంలోని పోలింగ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడికి దిగారు. కొన్ని రోజులుగా మాజీ స ర్పంచ్, ఎంపీటీసీ వర్గాల మధ్య విభేదాలు ఉండడంతోనే ఘర�
CEO Meena | ఆంధ్రప్రదేశ్లో చెదురుముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయని, ఎక్కడా కూడా రీ పోలింగ్ కు అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా వెల్లడించారు.
Man on Baffalo | జీవితంలో తొలి ఓటు వేసిన ఓ యువకుడు ఆ సందర్భం ఎప్పటికీ గుర్తుండాలని వినూత్న రీతిలో పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. దున్నపోతుపై పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నాడు. బీహార్ రా�
లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రంతో ముగియనుంది. ఈసీ మార్గదర్శకాల మేరకు జిల్లా అధికారులు ఓటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు సర్వసన్నద్ధమవుతున్నారు.