తొలి దశలో ఎన్నికల్లో ‘మొదటి ఓటు నాదే కావాలి’ అని ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ బూత్లకు తరలి వచ్చారు! మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ కే సంగ్మా కూడా అదే ఉత్సాహంతో తురాలోని పోలింగ్ కేంద్రానికి ఉదయం 6.30 గంటలకే చేర�
ఎన్నికల విధులు, బాధ్యతలపై ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు పూర్తిస్థాయి అవగాహన ఉండాలని ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. సోమవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశా�
ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ గద్వాలలో వందశాతం నమోదైంది. అయితే ఎన్నికల వేళ పోలీసులు ఓవరాక్షన్ ప్రదర్శించారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలోని పోలింగ్ స్టేషన్లో ఎమ్మెల్యే కృష�
ఓటరు జాబితలో తప్పులు లేకుండా చూడాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ రవినాయక్ బీఎల్వోలకు సూ చించారు. ఆదివారం మండలంలోని చౌదర్పల్లిలోని పోలింగ్ కేంద్రాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా �
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఓటరు ముసాయిదా జాబితాను జిల్లా అధికార యంత్రాంగం విడుదల చేసింది. మెదక్ జిల్లావ్యాప్తంగా 4.41,980 లక్షల మంది ఓటర్లు ఉన్నట్టు అధికారులు తేల్చారు.
అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఇక స్థానిక సంగ్రామం షురూ కానున్నది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తేదీన సర్పంచుల పదవీ కాలం ముగియనుండడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసింది.
చింతమడక ప్రజలు మురిసిపోయారు. తమ ఇంటి ముద్దుబిడ్డ, సీఎం కేసీఆర్ గ్రామానికి రావడంతో ఆనందానికి లోనయ్యారు. సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడకలో పండుగ వాతావరణం నెలకొంది.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు అంతా సిద్దమైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో �
శాసన ఎన్నికల నిమిత్తం వచ్చిన ప్రతిపిర్యాదులను తక్షణమే స్పందించడంతోపాటు పరిష్కారించాలని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండ చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్.రవి నాయక్ అన్నారు. బుధవారం జిల్లా అధ�
కీలకమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనున్నది. దీనికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7నుంచి సాయంత్రం 5వరకు ఓటింగ్ జరగనున్నది. జిల్లాలో మెదక్, నర్సాపూర్ రెండు అసెంబ్లీ స్థానాలు �
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 30న పోలింగ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నది. పోలింగ్ కేంద్రంలో ఎలాంటి నిబంధనలు పాటించాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస
ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా కోరారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో మాడల్ కోడ్ ఆఫ్ కాండక్�
ఓటరు నమోదు పకడ్బందీగా చేపట్టాలని, లిస్టులో తప్పులను సరిదిద్దాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం ఆయన రామాయంపేటలో సుడిగాలి పర్యటన చేపట్టారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితాలో తప్పులు లేకుండా రూపొందించాలని, 18 ఏండ్లు నిండిన యువతీయువకులను ఓటరుగా నమోదు చేయాలని ఎన్నికల సిబ్బందిని కలెక్టర్ శరత్కుమార్ ఆదేశించారు.