వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. నల్లగొండ జిల్లాలో మొత్తం 14,26,480 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 7,08,924, మహిళలు 7,17,436 మంది ఉన్నారు.
ఎన్నికల సమయం దగ్గరపడుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో ఓటర్ల జాబితా కసరత్తు తుది అంకానికి చేరుకున్నది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 19 వరకు ఓటరు జాబితాలో పే�
సంగారెడ్డి జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణం లో ఎన్నికలను నిర్వహించాలని కలెక్టర్ శర త్ అధికారులకు ఆదేశించారు. సోమవా రం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సెక్టోరల్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమా�
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితాలో తప్పులు లేకుండా రూపొందించాలని, 18 ఏండ్లు నిండిన యువతీయువకులను ఓటరుగా నమోదు చేయాలని ఎన్నికల సిబ్బందిని కలెక్టర్ శరత్కుమార్ ఆదేశించారు.
సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఓవైపు ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతూనే.. మరోవైపు స్కీముల అమలు, అర్హుల ఎంపికలో బిజీగా మారారు. సబ్బండ వర్గాల హితమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ప్రతి�
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి వజ్రాయుధం. సరైన నాయకుడిని ఎన్నుకోవాలంటే ముందుగా మీకు ఓటు ఉండాలి. అందుకే ఓటర్ల జాబితాలో మీ పేరుందో.. లేదో పరిశీలించుకోండి. అందుకు ఎన్నో విధానాలున్నాయి.
రానున్న ఎన్నికల నేపథ్యంలో దస్తురాబాద్ మండలంలోని పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి తహసీల్దార్ ఎండీ జాకీర్కు సూచించారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్నది. ఆ మేరకు జిల్లాలకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ అప్రమత్తం చేస్తున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 12 నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులు, ఎలక్టోరల్ �
రాబోయే అసెంబ్లీ అన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రత�
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ బీ గోపి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో సమీక్షాసమావేశం నిర్వహించారు.
సాధారణ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఈవీఎంలను సిద్ధం చేసి తనిఖీలు చేస్తుండడంతో పాటు మరో వైపు ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు ప్రక్రియను చేపట్టింది. పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల క్రమబద్ధీకరణనూ �
ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలో కాలనీ లేదా బస్తీల వారీగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేలా జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తున్నది. దీన్ని పలు వార్డుల్లో పైలెట్ ప్రాజెక
ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే కొత్త ఓటర్ల నమోదు, పోలింగ్ కేంద్రాల సర్దుబాటు వంటి అంశాలపై దృష్టి పెట్టింది.