అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి బుధవారం పోలింగ్ సెక్టోరల్ అధికారులు, పోలింగ్ సిబ్బంద�
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్కు అధికారులు ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో కరీంనగర్ నగరపాలక సంస్థతో పాటు కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లో ఏర్పాట్లు చేపట్టారు.
నేటి అంసెబ్లీ ఎన్నికలకు ఉమ్మడి జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశారు. 12 నియోజకవర్గాల్లో గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 దాకా పోలింగ్ జరగనున్నది. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూర్, చ
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం పరిసమాప్తం కావడంతో కీలక ఘట్టానికి తెరలేచింది. గురువారం పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. గెల
ఈ నెల 30న నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు విస్తృత ఏర్పాట్లు చేసినట్టు సీఈవో వికాస్రాజ్ తెలిపారు. ఈ నెల 29న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా పోలింగ్ సామగ్రిని పంపిణీ చేస్తామని వెల్లడించారు.
ఛత్తీస్గఢ్ అసెంబ్లీ రెండో(తుది) విడత ఎన్నికలు శుక్రవారం జరుగనున్నాయి. 22 జిల్లాల్లోని 70 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. వీటిలో నక్సల్ ప్రభావిత బంద్రనవాగఢ్ నియోజకవర్గం ఉన్నది.
ప్రతి ఓటర్కు ఓటరు స్లిప్పులు అందేలా కార్యాచరణ అమలు చేయాలని రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. మంగళవారం సీఈవో కార్యాలయం హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్ర స్థాయి అధికారులతో క�
తెలంగాణ శాసన సభా ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ నెల 3వ తేదీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించామని, 10వ తేదీతో గడువు ముగిసిందని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. శనివా�
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల కమిషన్ వృద్ధులకు ఇంటి నుంచి ఓటు వేసే విధంగా వెసులుబాటు కల్పిస్తున్నది. వందశాతం ఓట్ల నమోదే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నది. 12-డి ఫారం ద్వారా దరఖాస్తు చేసుకుంటే చాలు ప�
ఎన్నికల నిర్వహణలో ఓటరుకు బలంగా నిలుస్తున్నాయి సాయుధ బలగాలు. ఓటరు తన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే సమయంలో అవాంతరాలు, ఒత్తిళ్లు, ప్రలోభాలు ఎదురైనా, ఓటు వేసే సమయంలో ఆ ప్రాంతంలో ఘర్షణలు చెలరేగినా ఈ స�
సార్వత్రిక ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్ కేంద్రాల సంఖ్యను ఎన్నికల సంఘం పెంచింది. ప్రతి వెయ్యి ఓటర్లకు ఒక చోట ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
వరంగల్తూర్పు నియోజకవర్గం పరిధిలో పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. కొత్తగా మరో పదిహేను పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఎన్నికల అధికారులు నిర్ణయించారు. దీంతో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 230కి చేరను�