జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేసినట్లు మహబూబ్నగర్ కలెక్టర్ రవినాయక్ తెలిపారు. బుధవారం జడ్చర్ల అసెంబ్లీ ఎన్నికల సమగ్రి పంప
హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో గురువారం జరుగనున్న పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. వరంగల్ ఎన
శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. దుబ్బాక నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్స్కూల్లో పోలింగ్ డిస్ట్
తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు 2023లో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గంలో పోలింగ్ అధికారులు సర్వం సిద్ధం చేశారు. నర్సాపూర్ పట్టణ సమీపంలోని బీవీఆర్ఐటీ కళాశాలలో కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ కలెక్టర్ రమేశ్
ఖమ్మం జిల్లాలో గురువారం చేపట్టే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉంది. బుధవారం సాయంత్రానికి సదరు పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు. అంతకుముందే నియోజకవర్గ కేంద్రాల�
నేడు(గురువారం) జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మెదక్ నియోజకవ ర్గంలో 2,16,748 మంది ఓటర్లు ఉండగా, 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 13 మంది అభ్యరులు బరిలో ఉన్న�
జిల్లాలోని ఐదు శాసనసభ నియోజకవర్గాలకు గురువారం పోలింగ్ జరగనున్నది. 1,456 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా 1,456 మంది ప్రిసైడింగ్, 1,456 మంది సహాయ
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 8 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 209 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 35,23,219 మంది ఓటర్లు అభ్యర్థుల భవ�
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ తుదిఘట్టానికి చేరుకుంది. కట్టుదిట్టమైన బందోబస్తుతో ఎన్నికలను నిర్వహించేందుకు సంబంధిత అధికారులు, పోలీసులు సిద్ధమయ్యారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాటు పూర్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరగ నుంది. ఈ మేరకు ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,857 పోలింగ్ కేంద్రాల్లో 23,58,892 మంది ఓటు హక్కు వి�
సాధారణ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించే పోలింగ్కు సర్వం సిద్ధంమైంది. నల్లగొండ నియోజక వర్గంలో ఆర్వో రవి ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బంది గురువారం మధ్యాహ్నం వరకు ఎన్నికల సామగ్రిని తీసుకోని వారికి నిర్దేశించిన �
గురువారం జరగనున్న శాసనసభ ఎన్నికలకు ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. గురువారం కల్వకుర్తి పట్టణంలోని సీబీఎం కళాశాల నుంచి నియోజకవర్గంలోని మండలాలకు పోలిం గ్ కేంద్రాలకు సిబ్బంది, ఈవీఎం, వీవీప్యాట్
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. మొత్తం 3,500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 7గంటల నుంచి మొదలయ్యే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది సామగ్రితో బుధవారం సాయంత్రానికి తమకు కేటాయించిన �