జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం నుంచే ఓటు వేసేందుకు ఓటర్లు పోటెత్తారు. గ్రామాలు, పట్టణాల్లో పోలింగ్ స్టేషన్ల వద్ద బారులుదీరారు. కొత్త ఓటర్లు, యువత పెద్ద సంఖ్యలో ఓటేశారు. కొత్తగ�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ గురువారం పర్యవేక్షించారు. తంగళ్లపల్లి, జిల్లెల్ల, సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ బాలిక ఉన్�
అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటేశారు. సిరిసిల్ల అభ్యర్థి, మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో, వేములవాడ బీఆర్ఎస్ అభ్య ర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు తన కుటుంబ సభ్యులు, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ
కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో గురువారం అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ఉదయం 5గంటలకు ఎన్నికల సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించి 7గంటల సమయానికి ఈవీఎం, వీవీప్యాట్లు, మెటీరియల్ �
ప్రజా చైతన్యం వెల్లివిరిసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు 68.30 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ గడువు ముగిసే సమయానికి ఇంకా లైన్లలో ఉండడంతో కొన్నిచోట్ల ఓటిం
తుంగతుర్తి నియోజక వర్గంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 9 గంటల వరకు మద్దకొడిగా సాగిన ఓటింగ్ 11 గంటల తర్వాత ఊపందుకున్నది.
నల్లగొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. ఒకటీ రెండు చోట్ల ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించడం మినహా ఎలాంటి సాంకేతిక సమస్యలు సైతం ఎదురు కాలేదు. జిల్లాలో 6 అసెంబ్లీ
నియోజకవర్గాల �
పెద్దపల్లి పట్టణం ముత్యాల పోచమ్మ వాడకు చెందిన 98 ఏళ్ల మంథని వెంకటమ్మ, 71 ఏండ్ల ఆమె కొడుకు మంథని వెంకటేశం కలిసి గురువారం పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎప్పటిలాగే పట్టణాల్లోని ఓటర్లు ఓటేసేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఓటింగ్ మందకొడిగా సాగింది. ఇక గ్రామీణ �
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. ఒకటీ రెండు చోట్ల ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించడం మినహా ఎలాంటి సాంకేతిక సమస్యలు సైతం ఎదురు కాలేదు. జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉద
జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ సజావుగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా సాయంత్రం వరకు 69.79 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో పోలిస్తే ఈ దఫా ఎన్నికల్లో పోలింగ్ శ
Minister KTR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గురువారం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పోలింగ్ సరళిని భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR ) పర్యవేక్షించారు. నగరంలోని పల�
జిల్లాలో శాసనసభ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంతోపాటు ఆయా నియోజక వర్గాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో సిబ్బందికి పోలింగ్ సామగ్రి అందజేశారు. కేంద్రాలన�
అసెంబ్లీ ఎన్నికలకు ఓటేసేందుకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న పోలింగ్కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది అందులో భాగంగానే ఖిల్లాఘణపురం మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్ల
అసెంబ్లీ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలను సర్వం సిద్ధం చేశారు. గురువారం మండల వ్యాప్తంగా 60 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 51,352 ఓటర్లు ఉన్నారు. 25,556 మంది పురుషులు, 25,796 మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును విని�