పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నారాయణపేట అదనపు కలెక్టర్ �
జిల్లాలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లా ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రాజకీయ పార్టీలు డబ్బు, మద్యం తరలించకుండా ఎక్కడిక్కడ కట్టడి చేసేందుకు జిల్లావ్యాప్తంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి మ�
అసెంబ్లీ ఎన్నికల నిర్వహ ణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలె క్టర్ అనుదీప్ మలక్పేట నియో
అసెంబ్లీ ఎన్నికలను అధికారులు పకడ్బందీగా ముందస్తు చర్యలను చేపట్టారు. నియోజకవర్గంలో మొత్తం 269 పోలింగ్ కేంద్రాలుండగా ఇం దులో 51 గ్రామాల్లో 121 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక గ్రామాలను గుర్తించిన ట్లు రెవెన�
అసెంబ్లీ ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓటర్లను కానుకలు, మందు, నగదుతో ప్రలోభ పెట్టే అవకాశం ఉండడంతో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. ఐదు అంతర్ జిల్లా, మరో ఐదు అంతర్రాష్ట్ర చెక్పోస్టులు �
ఏ ఎన్నికల్లోన్నైనా ఓటు హక్కు ఉన్న వారంతా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు నుంచే కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. 18 ఏళ్లు నిండిన యువతను కొత్త ఓటరుగా నమోదు చేయడం.. జాబితాల
ఎన్నికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగంతో పాటు పోలీసుశాఖ నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. మద్యం, డబ్బు అక్రమంగా రవాణా కాకుండా ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి.. వచ్చీపోయే వాహనాలను తనిఖీ చేస్తున్నది.
జిల్లాలో ఎన్నికల కమిషన్ నిబంధనలను విధిగా పాటించాల్సిందేనని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శరత్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో కలె
రాష్ట్ర శాసనసభ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, అదే రోజు నుంచి శాసనసభ స్థానాలకు నామినేషన్లు స్వీకర�
కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భం గా మెదక్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉం టుందని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజ ర్షి షా తెలిపారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు రంగారెడ్డి జిల్లా తుది ఓటరు జాబితాను బుధవారం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఏడాది మే 25న విడుదలైన ఓటరు ప్రణాళిక ప్రకారం పోలింగ్ కేంద్రాల గుర్తింపు, నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాట�