వరంగల్ నగరంలోని కాజీపేట పట్టణం 61వ డివిజన్ ప్రశాంత్నగర్ కాలనీలోని పోలింగ్ కేంద్రంలోకి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పది మంది అనుచరులతో వెళ్లారు. దీనిపై అక్కడే ఉన్న పట్టభద్రుల ఓట�
నల్లగొండ- ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కోసం జిల్లాలోని కొమురవెల్లి, చేర్యాల, ధూళిమిట్ట, మద్దూర్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు సిద్దిపేట కలెక్టరేట్లోని �
మీరు డ్యూటీ చేస్తున్నారా లేక టైం పాస్ చేస్తున్నారా అంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్ మైనార్టీ ఏరియాలోని ఓ పోలింగ్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రిసైడింగ్ ఆఫీసర్పై ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళలు బు�
గత అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఓటు వేశాను.. పార్లమెంట్ ఎన్నికల్లో నా ఓటును ఎందుకు తొలగించారంటూ రాకొండ గ్రామానికి చెందిన లక్ష్మమ్మ పోలింగ్ కేంద్రం గేటు ఎదుట నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అక్కడికి వచ్�
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ఆళ్లపాడులో స్వతంత్ర ఏజెంట్గా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ ఏజెంట్ దాడి చేశాడు. బాధిత ఏజెంట్ కథనం ప్రకారం.. బీఆర్ఎస్ కార్యకర్త మరీదు వెంకయ్య ఆళ్లపాడు 133వ బూత్లో
Hyderabad | హైదరాబాద్లోని ఉప్పల్లో విషాదం చోటు చేసుకుంది. ఉప్పల్లోని ఆంధ్ర యువతి మండలిలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 349లో ఓటు వేసేందుకు ఓ మహిళ వచ్చింది. ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రంలోనే ఆమె
Bhupalapally | గణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన 147 పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరా మాయమైంది. మరో 24 గంటల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా, సీసీ కెమెరా మాయమవడంత
85 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఓటు హకును వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం హోమ్ ఓటింగ్ విధానం కల్పించినట్లు గానే, పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేని దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని క�
ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది ఈవీఎం, వీవీప్యాట్ల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు.
జిల్లాలో ఈనెల 20, 21వ తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా యువ ఓటర్ల పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒకరికీ ఓటు హక్కు కల్పించి, ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన అన్ని �
జిల్లాలో గతంలో మాదిరిగానే గ్రామీణ ఓటర్లు పోలింగ్పై ఆసక్తి కనబరచగా పట్టణ ఓటర్లు నిరాసక్తత చూపారు. దీంతో గ్రా మీణ ప్రాంతాల్లోని అనేక పోలింగ్ కేంద్రాల్లో తొంబై శాతానికిపైగా పోలింగ్ జరిగింది. నర్సంపేట �
మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో మొదటి ఓటు నమోదు అయింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ప్రతి పోలింగ